Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పబ్లిక్ ప్రాసిక్యూటర్గా సి.ప్రతా ప్రెడ్డిని మరో మూడేండ్లపాటు కొన సాగి స్తూ రాష్ట్ర న్యాయ శాఖ కార్యదర్శి ఎ.సంతోష్రెడ్డి తెలిపారు. ఈ మేరకు సోమవారం జీవో నెంబర్ 363 జారీ చేశారు. పీపీగా ప్రతాప్రెడ్డి ఈ నెల 12న ఉద్యోగ విరమణ చేయాల్సి వుంది. అయితే పీపీగా ఆయనను కొనసాగించాలని ప్రభుత్వం నిర్ణయించింది.