Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
కొత్త సచివాలయం ప్రాంగణంలో మసీదు, మందిరం, చర్చీలను నిర్మిస్తామని సీఎం కేసీఆర్ చేసిన ప్రకటనపై రాష్ట్ర మైనారిటీ కమిషన్ సంతృప్తివ్యక్తం చేసింది. శక్ర వారం కమిషన్ చైర్మెన్ మహ్మద్ ఖమృద్దిన్ ఆధ్యక్షతన సమావేశంలో ఆయన మాట్లాడుతూ సీఎం చేసిన ప్రకట నపై సమావేశంలో చర్చించినట్టు తెలిపారు. కొత్తగా నిర్మించబోయే సెక్రటేరియట్లో మసీదు, మందిరం పునర్నిర్మాణంతో పాటు చర్చికూడా నిర్మిస్తామని చెప్పడం సంతోషకరమని అన్నారు.