Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అల్జీమర్స్ వ్యాది జ్ఞాపకశక్తి కోల్పోవడానికి సాధారణ కారమని డాక్టర్ అపర్ణ తెలిపారు. నేడు అల్జీమర్స్ డేను పురస్కరించుకుని ఆదివారం ఒక ప్రకటన విడుదల చేశారు. డిమెన్సియా అనేది జ్ఞాపకశక్తిని కోల్పోయే సాధారణ పదం అనీ, స్వప్ప జ్ఞాపకశక్తిని కోల్పోవడంతోపాటు వ్యక్తుల గుర్తింపు, ఆలోచనను కోల్పోతారని తెలిపారు. ప్రవర్తన అవాంతరాలు కూడా ఏర్పడుతాయని పేర్కొన్నారు.