Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి అబ్బాస్
నవతెలంగాణ- నల్లగొండకలెక్టరేట్
కరోనా కారణంగా జరుగు తున్న ఆన్లైన్ విద్యతో చదువుకు దూరమవుతున్న పేద ముస్లిం విద్యార్థులను ప్రభుత్వం ఆదుకోవాలని ఆవాజ్ రాష్ట్ర ప్రధాన కార్యదర్శి మహమ్మద్ అబ్బాస్ కోరారు. ఆదివారం నల్లగొండ జిల్లాకేంద్రంలోని దొడ్డి కొమరయ్య భవన్లో నిర్వహించిన ఆవాజ్ పట్టణ విస్తృతస్థాయి సమావేశంలో ఆయన మాట్లాడారు. కోవిడ్తో చిరు వ్యాపారాలు చేసుకుంటున్న వారితో పాటు ఆటోడ్రైవర్లూ ఉపాధి కోల్పోయి రోడ్డునపడ్డారని ఆవేదన వ్యక్తం చేశారు.