Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
సచివాలయ ప్రాంగణంలోని కూల్చివేసిన మసీదు స్థలంలో ఏవిధమైన కట్టడాలు చేయకుండా మధ్యంతర ఉత్తర్వులు ఇచ్చేందుకు హైకోర్టు నిరాకరించింది. ఏన్నో సంవత్సరాలు ఉన్న మసీదును ఇటీవల కూల్చేశారనీ,కొత్తగా భవనాల నిర్మాణాలు చేసే అవకాశాలు ఉన్నందున మసీదు స్థలంలో నిర్మాణాలు చేయరా దంటూ తెహ్రీక్ ముస్లిం షబ్బన్ అనే సంస్థ రిట్ దాఖలు చేసింది. దీనిని ఇటీవల ప్రధాన న్యాయమూర్తి జస్టిస్ రాఘవేంద్రసింగ్ చౌహాన్, న్యాయమూర్తి జస్టిస్ బి. విజరుసేన్రెడ్డితో కూడిన ధర్మాసనం విచారించింది.
ఎంపికైన కానిస్టేబుళ్లను విధుల్లోకి తీసుకోవాలి : చాడ
ఎంపికైన స్పెషల్ పోలీస్ కానిస్టేబుళ్లకు శిక్షణ ఇచ్చి విధుల్లోకి తీసుకోవాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకటరెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు రాష్ట్ర హౌంశాఖ మంత్రి మహమూద్ అలికి శనివారం లేఖ రాశారు.