Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో అమాంతం పెరిగిన నిత్యావసర వస్తువుల ధరలను నియంత్రించాలని సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్రెడ్డి డిమాండ్ చేశారు. ఈ మేరకు మంగళవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ప్రజా పంపిణి వ్యవస్థ నిర్వీర్యం కావడంతో నిత్యావసర వస్తువులకు రెక్కలు వచ్చాయన్నారు.