Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హేమంత్ కులదురంహకార హత్యను పీడీఎస్యూ(విజృంభణ) తీవ్రంగా ఖండించింది. ఈ హత్యకు పాల్పడిన నిందితులను కఠినంగా శిక్షించాలని పీడీఎస్యూ(వీ) అధ్యక్షులు ఆవుల నాగరాజు, కార్యదర్శి కె ఆనంద్ మంగళవారం ఓ ప్రకటనలో డిమాండ్ చేశారు. కులోన్మాద హత్యలకు పాల్పడుతున్న వారిని దేశద్రోహులుగా ప్రకటించాలని ప్రభుత్వాన్ని కోరారు.