Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • రోజు 10 లక్షల మందికి కరోనా వ్యాక్సిన్ వేస్తాం: ఈటల
  • కేసీఆర్ పూజలపై అనుమానాలు.. : విజయశాంతి
  • బైక్‌ను ఢీకొన్న లారీ..ముగ్గురు మృతి
  • ఎమ్మెల్యే గోరంట్ల బుచ్చయ్య చౌదరి పీఏ అరెస్ట్
  • సీఎం కేసీఆర్‌కు కాంగ్రెస్ ఎమ్మెల్యే శ్రీధర్‌బాబు లేఖ
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
గేట్లు ఎత్తి ముంపు తొలగించండి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి

గేట్లు ఎత్తి ముంపు తొలగించండి

Sun 18 Oct 02:56:11.88906 2020

- నిజాంసాగర్‌ పరీవాహక రైతుల రాస్తారోకో
నవతెలంగాణ-నాగిరెడ్డిపేట్‌
సింగూర్‌ నీటితో పంట పొలాలు ముంపునకు గురవుతున్నాయనీ, నిజాంసాగర్‌ ప్రాజెక్టు గేట్లను ఎత్తాలని డిమాండ్‌ చేస్తూ అఖిలపక్షం ఆధ్వర్యంలో రైతులు మళ్లీ ఆందోళన చేపట్టారు. శనివారం కామారెడ్డి జిల్లా నాగిరెడ్డిపేట్‌ మండల కేంద్రంలోని తహసీల్దార్‌ కార్యాలయం ఎదుట బోధన్‌-హైదరాబాద్‌ ప్రధాన రహదారిపై రైతులు బైటాయించారు. గంటన్నర పాటు రాస్తారోకో చేశారు. ఈ సందర్భంగా కాంగ్రెస్‌ నాయకులు సుభాష్‌రెడ్డి మాట్లాడుతూ.. సింగూరు ప్రాజెక్టు నీటి ముంపుతో మంజీర పరివాహక ప్రాంత గ్రామాల్లో వేలాది ఎకరాల్లో పంటలు నీట మునిగి రైతులు నష్టపోయారన్నారు. గురువారం నిజాంసాగర్‌ ప్రాజెక్టు గేట్లను ఎత్తి వేయగా కొంతమేర పంట నీటిలో నుంచి తేలిందని, తిరిగి శనివారం ఉదయం నుంచి సింగూరు నీటి ప్రవాహంతో మళ్లీ నీట మునిగాయని ఆందోళన వ్యక్తం చేశారు. వెంటనే నిజాంసాగర్‌ ప్రాజెక్టు గేట్లు ఎత్తాలని డిమాండ్‌ చేశారు. అనంతరం ఎల్లారెడ్డి ఎమ్మెల్యే దిష్టిబొమ్మ దహనం చేశారు. సమాచారం అందుకున్న ఎస్‌ఐ రాజయ్య అక్కడికి చేరుకుని నిజాంసాగర్‌ ప్రాజెక్టు అధికారులతో ఫోన్లో మాట్లాడారు. గేట్లను ఎత్తివేసి నీటిని విడుదల చేస్తున్నామని తెలపడంతో రైతులు రాస్తారోకో విరమించారు. ఈ కార్యక్రమంలో రైతు నాయకుడు బొల్లు నరసింహారెడ్డి, ఎంపీపీ దివిటి రాజు దాస్‌, మాజీ జెడ్పీటీసీ జయరాజ్‌, నాయకులు బోయిని బాలయ్య, గంపల వెంకయ్య, క్రిష్టాఫర్‌, రాజిరెడ్డి, ఆయా గ్రామాల రైతులు పాల్గొన్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఆహార భద్రతకు ముప్పు
సాగునీటి గోస లేకుండా చేయడమే లక్ష్యం
పెట్రోల్‌, డీజిల్‌ ధరల తగ్గింపునకు బీజేపీ ఎంపీలు కేంద్రంపై ఒత్తిడి తేవాలి
రాజ్‌ భవన్‌ ముట్టడి ఉద్రిక్తం
మహిళా సంఘాలకు మిత్తి రాలే!
కార్పొరేట్ల ఊడిగం కోసమే...
ఇండ్ల స్థలాలు ఇవ్వకుంటే ఆక్రమిస్తాం
రైతాంగ పోరాట స్ఫూర్తితో జీపీ, మున్సిపల్‌ కార్మికులు ఉద్యమించాలి
ఉదయ్, ఆదిత్యతో ఒరిగిందేమీ లేదు
జీవో 215 కేసులో కౌంటర్‌ ఎందుకు వేయలేదు ?
నేటి నుంచి కార్మిక-కర్షక పోరుయాత్ర
వినియోగదారుల సేవల్లో అలసత్వం వద్దు
తుది దశకు ఎమ్మెల్సీ అభ్యర్థుల ఎంపిక
ట్రంప్‌ పాలసీలనే బైడెన్‌ అనుసరిస్తారు
వారంలో ఇంటర్‌ పరీక్షల తేదీలు
3.48 లక్షల వ్యాక్సిన్‌ డోసుల రాక
కరోనా చికిత్సకు మెడికల్‌ రీఎంబర్స్‌మెంట్‌
రాష్ట్రంలో పెరుగుతున్న గరిష్ట ఉష్ణోగ్రతలు
కృష్ణా బోర్డు విశాఖలో వద్దు
కాళేశ్వరంపై హైకోర్టులో రిట్‌
బడికో స్వచ్ఛ కార్మికున్ని నియమించాలి
ఐఈఆర్పీల సమస్యల పరిష్కారానికి కృషి : మంత్రి సబిత
ప్రయివేటు అధ్యాపకుల సమస్యలపై స్పందించండి
పట్టణాభివృద్ధిపై పార్లమెంటరీ స్థాయి సంఘం సమీక్ష
హక్కుల పరిరక్షణకు ఐక్య ఉద్యమాలు అవసరం
కోవిడ్‌ మార్గదర్శకాలతో 1 నుంచి విద్యాసంస్థలు షురూ..
నేడు కాళేశ్వరానికి సీఎం
ఆర్థిక సంఘం సిఫారసులను అమలు చేయండి
వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఐక్య పోరాటాలు
భూబకాసురుల నుంచి భూములను కాపాడాలి
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.