Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
క్రమబద్ధీకరణ గడువు ఈ నెలాఖరు వరకూ పెంపు సమయం సరి పో దని, కోవిడ్, వరదలతో ప్రజలు ఇబ్బందులు పడుతున్నందున గడువు పెంపు పై ప్రభుత్వం ఆలోచన చేయాలని హైకోర్టు సూచన చేసింది. అక్రమ లేఔట్ల క్రమబద్ధీకరణకు ఇచ్చిన జీవో 131ను సవాల్ చేస్తూ నగరానికి చెందిన ప్రసాదరావు వేసిన పిల్లో రాష్ట్ర ప్రభుత్వానికి హైకోర్టు నోటీసులు ఇచ్చింది.