Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ-ప్రత్యేక ప్రతినిధి
ప్రత ఏట మాదిరిగానే ఈ సారి కూడా పోలీసు అమరవీరుల సంస్మరణోత్సవాలను వారం రోజుల పాటు బుధవారం నుంచి రాష్ట్రంలో ప్రారంభించనున్నారు. అక్టోబర్ 21 నుంచి 31వ తేదీ వరకు పోలీసు ఫ్లాగ్డే పేరిట సాగే ఈ వారోత్సవాల సందర్భంగా పలు కార్యక్రమాలను పోలీసు శాఖ నిర్వహిస్తోంది. వ్యాసరచన, చిత్రలేఖనం, ఫోటోగ్రఫీ వంటి విభాగాలలో కోవిడ్ సేవలకు సంబంధించి వివిధ అంశాలపై ఈ పోటీలను కూడా పోలీసు శాఖ అన్ని జిల్లాల్లో నిర్వహిస్తున్నది.ఈ ఏడాది ఇప్పటి వరకు దేశ వ్యాప్తంగా విధి నిర్వహణలో 224 మంది పోలీసులు, అధికారులు అసువులు బాసారు.