Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణఅబ్దుల్లాపూర్మెట్
అకాల వర్షాలకు నష్టపోయిన ప్రతి రైతునూ ప్రభుత్వం ఆదుకోవాలని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు డిమాండ్ చేశారు. గౌరెల్లి, బాచారం తదితర మండలాల్లో పర్యటించిన కేంద్ర బృందానికి చెరుపల్లి వినతి పత్రం అందజేశారు.