Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
సమీకృత భూ రికార్డుల యాజమాన్య విధానం(ధరణి) ఈ నెల 29న ప్రజలకు అందుబాటులోకి రానున్నది. 29న మధ్యాహ్నం 12:30 గంటలకు ముఖ్యమంత్రి కె.చంద్రశేఖర్రావు ప్రారంభించను న్నారు. ఈ మేరకు సీఎంవో కార్యాలయం అధికారిక ట్విట్టర్లో ప్రకటించింది. మొదట దసరా పండుగ రోజు (25న) ధరణి పోర్టల్కు శ్రీకారం చుడతామని రాష్ట్ర ప్రభుత్వం ప్రకటించిన సంగతి తెలిసిందే.