Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో- హైదరాబాద్
రాష్ట్రంలో పలువురు కలెక్టర్లను ప్రభుత్వం బదిలీ చేసింది. ఇద్దరికి అదనపు బాధ్యతలు కల్పించింది. మెదక్కు హన్మంతరావు, సంగారెడ్డికి వెంకట్రామిరెడ్డి, సిద్దిపేటకు భారతీ హౌలీకెరీని బదిలీ చేసింది. పెద్దపల్లి అదనపు బాధ్యతలు కరీంనగర్ కలెక్టర్ శశాంకకు, మంచిర్యాల అదనపు బాధ్యతలు ఆదిలాబాద్ కలెక్టర్ సిక్టా పట్నాయక్కు కేటాయించారు.