Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
దుబ్బాక ఉపఎన్నికలో టీఆర్ఎస్కు గుణపాఠం చెబుతారని టీపీసీసీ కోశాధికారి గూడూరు నారాయణరెడ్డి హెచ్చరించారు. ఓటర్ల సహకారంతో దుబ్బాక అసెంబ్లీ నియోజకవర్గంలో జరిగే ఉప ఎన్నికలో కాంగ్రెస్ విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేశారు. దుబ్బాక ఉపఎన్నికలో జాతీయ పార్టీలు కాంగ్రెస్, బీజేపీలకు డిపాజిట్ కూడా రాదంటూ ఆర్థిక మంత్రి హరీశ్రావు చేసిన వ్యాఖ్యలపై టీపీసీసీ ప్రచార కమిటీ చైర్మెన్ విజయశాంతి కౌంటర్ ఇచ్చారు.