Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ-మెండోరా
ఎస్సారెస్పీ ఎగువభాగంలో మహారాష్ట్రలో నిర్మించిన బాబ్లీ ప్రాజెక్టు గేట్లను నేడు(గురువారం) మూసివేయనున్నారు. సుప్రీం కోర్టు తీర్పు నేపథ్యంలో ప్రతేడాదీ వర్షాకాలం జులై ఒకటో తేదీన ప్రాజెక్టు మొత్తం 14 గేట్లు ఎత్తి, అక్టోబర్ 28న మూసేస్తారు.