Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
ఎంసెట్ రెండోదశ కౌన్సింగ్ను నిలిపివేయాలని జేఎన్టీ యూ బుధవారం హైకోర్టు న్యాయమూర్తి జస్టిస్ పి.నవీన్ రావు ఉత్తర్వులు జారీచేశారు. కోవిడ్ వైరస్ వ్యాప్తి కారణం గా పరీక్ష ఫీజు చెల్లించి పరీక్షలు రాయలేకపోయినా, రాసిన తర్వాత ఉత్తీర్ణులు కాలేకపోయిన కేటగిరీ విద్యార్థులు అంద రూ 35శాతం మార్కులు సాధించినట్టుగా ఇంటర్మీడియట్ బోర్డు పరిగణించింది. అయితే ఎంసెట్ కౌన్సెలింగ్కు హాజ రుకావాలంటే సబ్జెక్టుల్లో 45శాతం మార్కులు సాధించాలనే నిబంధన ఉందనీ, దీంతో తాము ఎంసెట్ ఎంట్రన్స్లో అర్హత సాధించినా ఇంటర్లో కనీస మార్కులే రావడంతో కౌన్సెలింగ్కు అనుమతించడం లేదని సాకేత్ చైతన్య సహా పలువురు విద్యార్థులు హైకోర్టులో రిట్లు వేశారు.