Authorization
Mon Jan 19, 2015 06:51 pm
బీజేపీ నేతృత్వంలోని కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన రైతు వ్యతిరేక చట్టాలను వెనక్కి తీసుకోవాలని టీపీటీఎఫ్ డిమాండ్ చేసింది. ఈ మేరకు టీపీటీఎఫ్ అధ్యక్షులు కె రమణ, ప్రధాన కార్యదర్శి మైస శ్రీనివాసులు శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు.