Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
టీపీసీసీ అధ్యక్షులు, ఎంపీ ఎన్ ఉత్తమ్కుమార్రెడ్డి తన పదవికి రాజీ నామా చేశారు. కొత్త అధ్యక్షుడి కోసం ప్రయత్నం చేయాలంటూ అధి ష్టానాన్ని కోరారు. ప్రస్తుతం ఆయన నల్లగొండ ఎంపీగా ఉన్నారు. గత ఆరేండ్లుగా ఆయన ఈ పదవిలో కొన సాగుతు న్నారు. రాజీనామాకు గల కారణాలను తన పేర్కొనకపోవడం గమనార్హం.