Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • హెలికాప్టర్‌ కూలీ పైలట్‌ మృతి
  • సంగారెడ్డిలో విషాదం..మేక పిల్లను రక్షించబోయి..
  • మైలవరంలో కరోనా వాక్సిన్ వేసుకున్న అంగన్వాడీ టీచర్‌కు అస్వస్థత
  • తెలంగాణ మందు బాబులకి శుభవార్త..
  • అవాస్తవాలను రాసిన పత్రికపై చట్టపరమైన చర్యలు : షర్మిల
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
ఆ చట్టాలు దుర్మార్గం.. | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి

ఆ చట్టాలు దుర్మార్గం..

Wed 13 Jan 01:52:06.587755 2021

- రద్దయ్యే వరకు పోరాటం
- రైతులకు అన్నివర్గాల మద్దతు : సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్‌
- సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి
నవతెలంగాణ - భువనగిరి
కార్పొరేట్‌ అనుకూల, రైతుల పాలిట శాపమైన దుర్మార్గపు వ్యవసాయ చట్టాలు రద్దు అయ్యే వరకు పోరాటం చేస్తామని సీపీఐ(ఎం) కేంద్ర కమిటీ సభ్యులు చెరుపల్లి సీతారాములు, తెలంగాణ రైతు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి తీగల సాగర్‌ తెలిపారు. రైతు సంఘం ఆధ్వర్యంలో రాష్ట్ర వ్యాప్తంగా నిర్వహిస్తున్న బస్సుజాతా మంగళవారం యాదాద్రి భువనగిరి జిల్లాలోని యాదగిరి గుట్ట, భువనగిరి, వలిగొండ, ఆలేరు ప్రాంతాల్లో సాగంది. ఈ సందర్భంగా సీతారాములు, సాగర్‌ మాట్లాడుతూ.. కేంద్ర ప్రభుత్వం తీసుకొచ్చిన మూడు వ్యవసాయ చట్టాలను రద్దు చేయాలని, విద్యుత్‌ సవరణ బిల్లును ఉపసంహరించుకోవాలని డిమాండ్‌ చేశారు. కనీస మద్దతు ధరల గ్యారెంటీ చట్టం కావాలని కోరుతూ చేపట్టిన బస్సుజాతాకు రాష్ట్ర వ్యాప్తంగా మంచి స్పందన వచ్చిందన్నారు. ఢిల్లీలో తీవ్రమైన చలితోపాటు వర్షం వచ్చినా.. ఎన్ని ఇబ్బందులు ఎదురైనా వెనుకడుగు వేయకుండా రైతులు చట్టాల రద్దు కోసం పోరాడుతున్నారని చెప్పారు. బీజేపీ అనుబంధ సంస్థ అయిన భారతీయ కిసాన్‌ సంఫ్‌ు కూడా కనీస మద్దతు ధర చట్టం చేయాలని కోరినా నరేంద్రమోడీ కార్పొరేట్‌ శక్తులకు అనుకూలంగా మాట్లాడుతున్నారని విమర్శించారు. రైతుల ఆందోళనకు దేశంలోని ఉద్యోగ సంఘాలు, రైతు సంఘాలు, సైనికు లతోపాటు అన్నివర్గాల ప్రజలు మద్దతు తెలిపారన్నారు. చట్టాలు మంచివని లోక్‌సత్తా నాయకుడు చెప్పడం బాధాక రమన్నారు. 2006లో వ్యవసాయ మార్కెట్లను బీహార్‌లో రద్దు చేశారని.. దాంతో అక్కడ ప్రస్తుతం ధాన్యానికి మద్దతు ధర రాక రైతులు తీవ్రంగా నష్టపోతున్నారని తెలిపారు. బ్లాక్‌ మార్కెట్‌ను నియంత్రించడానికి 1955లో తెచ్చిన నిత్యావసర వస్తువుల నియంత్రణ చట్టాన్ని కూడా కేంద్ర ప్రభుత్వం రద్దు చేయడం బాధాకరమన్నారు. నూతన వ్యవసాయ చట్టాల రద్దు కోసం ఈ నెల 18 నుంచి 26 వరకు ఆందోళన కార్యక్రమాలు చేపట్టనున్నట్లు తెలిపారు. 26న జాతీయ జెండాలతో హైదరాబాద్‌లో గవర్నర్‌కు వినతి, జిల్లా కేంద్రాల్లో కలెక్టర్‌ కార్యాలయం వరకు ర్యాలీ నిర్వహించాలని కోరారు. రైతు ఉద్యమాన్ని 56 దేశాలతో పాటు ఐక్యరాజ్యసమితి కూడా పరిశీలిస్తోందన్నారు. ముఖ్యమంత్రి కేసీఆర్‌ వ్యవసాయ చట్టాలను మొదట వ్యతిరేకించి, అనంతరం యూటర్న్‌ తీసుకున్నారని విమర్శించారు. ఈ జాతాకు యూటీఎఫ్‌, కాంగ్రెస్‌, సీపీఐ, టీడీఎఫ్‌ ఇతర ప్రజా సంఘాలు ఘనస్వాగతం పలుకుతూ మద్దతు తెలిపాయి. జాతాలో సీపీఐ(ఎం) జిల్లా కార్యదర్శి ఎండి.జహాంగీర్‌, రైతు సంఘం జిల్లా అధ్యక్ష కార్యదర్శులు అశోక్‌ రెడ్డి, మంగ నరసింహులు, సీపీఐ(ఎం) రాష్ట్ర కమిటీ సభ్యులు కొండమడుగు నరసింహ, రైతు సంఘం రాష్ట్ర సహాయ కార్యదర్శి శోబన్‌ తదితరులు పాల్గొన్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఇక తిరుగుబాటే..
బీజేపీ విధానాలతో సంక్షోభంలో రవాణారంగం
19 నెలలుగా ఒక్కపైసా రాలే
రాజ్యాంగంపై దాడి..
నాలుగు వేళ్లు నోట్లోకెళ్లాలంటే..
రైతు వ్యతిరేక చట్టాలను రద్దు చేయాల్సిందే
రైతు ఉద్యమాన్ని విచ్ఛిన్నం చేసే కుట్ర
ఓటు.. రాజ్యాంగం కల్పించిన హక్కు
కళాకారుల మౌనం క్యాన్సర్‌ కంటే ప్రమాదం
వ్యవసాయ సాంకేతిక పరికరాలు అందుబాటులో ఉంచాలి
గిరాకీ మెండు...తగ్గిన దిగుబడి
ఉమ్మడి నల్లగొండ జిల్లాలో ముగ్గురి హత్య
అది ఒక రహస్య విచారణ
రాబడులకు భిన్నంగా పద్దులు..
హైదరాబాద్‌లో కిసాన్‌-మజ్దూర్‌ పరేడ్‌
పీఆర్సీలో సీపీఎస్‌ ఉద్యోగులకు న్యాయం చేయాలి
మణిపూర్‌ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా జస్టిస్‌ పీవీ సంజయ్ కుమార్‌
ఏజెన్సీలో వందశాతం పదోన్నతులు గిరిజన టీచర్లకే ఇవ్వాలి
మహీంద్ర వర్సిటీ ప్రొఫెసర్‌ బిష్ణుపాల్‌కు అవార్డు
అప్పులబాధతో రైతు ఆత్మహత్య
వ్యాక్సిన్‌ తీసుకున్న ఆశా వర్కర్‌ కు అస్వస్థత
'వీఆర్వోలకు పదోన్నతి కల్పించాలి'
ప్రేమజంట ఆత్మహత్య
ప్రజాప్రతినిధుల కోర్టులో విచారణ
కేసీఆర్‌కు ధన్యవాదాలు
పసుపు రైతుల సమస్యలపై ఆర్మూర్‌లో 30న దీక్ష : జీవన్‌ రెడ్డి
సీఎం ఆదేశాలు అమలు చేయరా?
బలవంతపు భూసేకరణను ఆపాలి
27న సంఘాలతో సమావేశం...?
ఐటీ అభివృద్ధి కోసం సలహాలను స్వీకరించండి
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.