Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో ఐటీ రంగాన్ని అభివృద్ధి పరిచేందుకు వీలుగా సంబంధిత వర్గాల నుంచి సూచనలు, సలహాలను స్వీకరించాలని రాష్ట్ర ప్రభుత్వ ప్రధాన కార్యదర్శి సోమేశ్ కుమార్... ఉన్నతాధికారులను ఆదేశించారు. బుధవారంలోగా ఆ పని పూర్తి చేయాలని ఆయన సూచించారు.