Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డికి అస్వస్థత..
  • జీపు బోల్తా.. ఏడేండ్ల చిన్నారి మృతి
  • స్విస్‌ ఓపెన్‌లో పీవీ సింధు ఓటమి
  • వరంగల్ జిల్లాలో విషాదం..
  • ఆర్మీ డ్రెస్ లో చిరంజీవి, రామ్ చరణ్... వైరల్ ఫోటో
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
బలవంతపు భూసేకరణను ఆపాలి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి

బలవంతపు భూసేకరణను ఆపాలి

Tue 26 Jan 03:18:44.122882 2021

- రాజకీయ పార్టీల డిమాండ్‌
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
రైతుల నుంచి బలవంతపు భూసేకరణను రాష్ట్ర ప్రభుత్వం వెంటనే ఆపాలని రాజకీయ పార్టీలు డిమాండ్‌ చేశాయి. సీపీఐ, సీపీఐ(ఎం), కాంగ్రెస్‌, టీడీపీ, టీజేఎస్‌, సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ, ఎంసీపీఐ(యూ), సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ, సీపీఐ(ఎంఎల్‌) తదితర రాజకీయ పార్టీల రాష్ట్ర నాయకుల సమావేశం హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞానకేంద్రంలో జరిగింది. ఆ సమావేశంలో చేసిన తీర్మానాన్ని తమ్మినేని వీరభద్రం (సీపీఐఎం), చాడవెంకట్‌రెడ్డి (సీపీఐ), ఎం కోదండరెడ్డి (కాంగ్రెస్‌), ఎల్‌ రమణ (టీడీపీ), కోదండరాం (టీజేఎస్‌), డివి కృష్ణ (సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ), గాదగోని రవి (ఎంసీపీఐయూ), సాధినేని వెంకటేశ్వరరావు (సీపీఐ(ఎంఎల్‌) న్యూడెమోక్రసీ), ప్రసాద్‌ (సీపీఐఎంఎల్‌) సోమవారం ఒక ప్రకటనలో ప్రకటించారు. సంగారెడ్డి జిల్లా న్యాల్కల్‌, ఝరాసంగం మండలాల పరిధిలోని 17 గ్రామాలు, 5 తండాల నుంచి 12,635 ఎకరాల భూమిని సేకరించి నిమ్జ్‌ (జాతీయ పెట్టుబడి, తయారీ రంగ సముదాయం)ను నెలకొల్పాలనే ప్రతిపాదనతో ప్రభుత్వం ముందుకెళ్తున్నదని విమర్శించారు. అన్ని రకాల చట్టాలనూ, సహజ న్యాయ సూత్రాలనూ, రాజ్యాంగాన్నీ తుంగలో తొక్కుతున్నదని తెలిపారు. మరోవైపు ఫార్మాసిటీ పేరుతో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల పరిధిలో 19,333 ఎకరాల భూమిని రైతుల నుంచి గుంజుకుంటున్నదని పేర్కొన్నారు. తాము సేకరిస్తున్న దాంట్లో అత్యధిక భాగం బీడు భూములేనని ప్రభుత్వం బుకాయిస్తున్నదని వివరించారు. వాస్తవమేమంటే, ఇందులో వెయ్యి ఎకరాలు తప్ప మిగతా మొత్తం సాగుభూమి అని ఏటా రెండు పంటలు పండుతాయని తెలిపారు. జామ తోటలకూ ఈ ప్రాంతం ప్రసిద్ధి అని వివరించారు. ఈ భూముల వల్ల ఎంతో మంది ప్రత్యక్ష, పరోక్ష ఉపాధిని పొందుతున్నారని నెలకొల్పాలనే ప్రతిపాదనతో ప్రభుత్వం ముందుకెళ్తున్నదని విమర్శించారు. అన్ని రకాల చట్టాలనూ, సహజ న్యాయ సూత్రాలనూ, రాజ్యాంగాన్నీ తుంగలో తొక్కుతున్నదని తెలిపారు. మరోవైపు ఫార్మాసిటీ పేరుతో రంగారెడ్డి జిల్లా ఇబ్రహీంపట్నం, మహేశ్వరం నియోజకవర్గాల పరిధిలో 19,333 ఎకరాల భూమిని రైతుల నుంచి గుంజుకుంటున్నదని పేర్కొన్నారు. తాము సేకరిస్తున్న దాంట్లో అత్యధిక భాగం బీడు భూములేనని ప్రభుత్వం బుకాయిస్తున్నదని వివరించారు. వాస్తవమేమంటే, ఇందులో వెయ్యి ఎకరాలు తప్ప మిగతా మొత్తం సాగుభూమి అని ఏటా రెండు పంటలు పండుతాయని తెలిపారు. జామ తోటలకూ ఈ ప్రాంతం ప్రసిద్ధి అని వివరించారు. ఈ భూముల వల్ల ఎంతో మంది ప్రత్యక్ష, పరోక్ష ఉపాధిని పొందుతున్నారని పేర్కొన్నారు. ఇలాంటి భూములను ప్రభుత్వం రైతుల నుంచి బలవంతంగా తీసుకోవడాన్ని తీవ్రంగా ఖండించారు. సంగారెడ్డి జిల్లాలో కేవలం ఒకరోజు ముందు డప్పు చాటింపు వేసేదాకా ప్రజలకు ఈ విషయం తెలియదని తెలిపారు. పర్యావరణ నివేదిక తెలుగులో ఇవ్వలేదని పేర్కొన్నారు. పోలీస్‌ పికెట్‌ పెట్టి ప్రజలను ప్రజాభిప్రాయ సేకరణకు రాకుండా గ్రామాల్లో నిర్బంధించారని విమర్శించారు. అయినా వెరవక ముందుకు కదిలినవారిపై లాఠీచార్జీ చేశారని పేర్కొన్నారు. మహిళలనీ చూడకుండా దౌర్జన్యం చేశారని తెలిపారు. హాజరైనవారిలో ఎక్కువమంది భూసేకరణను వ్యతిరేకించారని వివరించారు. ప్రాజెక్టును వ్యతిరేకిస్తూ గ్రామాలు, తండాల నుంచి 30 తీర్మానాలు వచ్చినా అధికారులు పట్టించుకోలేదని తెలిపారు. అప్రజాస్వామికంగా, ప్రజలను అణచివేసి, అక్కడకు రాకుండా అడ్డుకుని బహిరంగ విచారణను తూతూమంత్రంగా జరిపారని విమర్శించారు. ఇప్పటికే సేకరించిన 12,635 ఎకరాల భూమిలో పరిశ్రమలకు వాడింది కేవలం 6,434 ఎకరాలు మాత్రమేనని పేర్కొన్నారు. మిగతా భూమి హరితహారం, గహవసతి వంటి వాటికి వాడుతామని ప్రభుత్వం చెప్పడం సిగ్గుచేటని తెలిపారు. ఏటా మూడు పంటలు పండే పచ్చని భూములను కాజేసి హరితహారం అనడం హాస్యాస్పదం, అమానవీయమని పేర్కొన్నారు. దీనిని తీవ్రంగా వ్యతిరేకిస్తున్నామని తెలిపారు. ప్రభుత్వం 2013 భూసేకరణ చట్టాన్ని పక్కనపెట్టి, కోర్టు తీర్పులకు విరుద్ధంగా, జీవోల ద్వారా బలవంతంగా రైతుల నుంచి భూమి గుంజుకుంటున్నదని విమర్శించారు. రైతులు అభ్యంతరం తెలిపినప్పుడు అరెస్టులు చేసి నిర్బంధాన్ని ప్రయోగిస్తూ భయభ్రాంతులకు గురిచేస్తున్నదని తెలిపారు. ఇప్పటికైనా ఈ బలవంతపు భూసేకరణ, అక్రమ అరెస్టులను ఆపాలని డిమాండ్‌ చేశారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నల్ల చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానించాలి
15 నుంచి అసెంబ్లీ సమావేశాలు?
ఆర్టీసీలో పెళ్లైన బ్రహ్మచారులు
విశాఖ ఉక్కుకు శఠగోపం
చట్టాలను రద్దు చేయకపోతే..
కొండపల్లి సీతారామయ్య జీవితచరిత్ర ఓ ప్రేరణ
ఎమ్మెల్యే రాజాసింగ్‌ను బర్తరఫ్‌ చేయాలి
గొలుసుకట్టు మోసం...
నాగేశ్వర్‌ ను గెలిపించుకుందాం
మార్క్సిజంతోనే సమానత్వం
భగీరథలో కాంట్రాక్టర్ల అక్రమ దందా
పోడు భూముల్లో అటవీ అధికారుల దౌర్జన్యం
ఆ ఉత్తర్వులను ఎందుకు అమల్జేయలేదు..?
దళిత పాలేరుపై పటేలు దాష్టీకం...
భారీగా బ్యాలెట్‌ పత్రం
ఎమ్మెల్సీ ఎన్నికల్లో నోటా ఉండదు
శ్రీశైలం 'స్పెషల్‌' బాదుడు
18న ఎంసెట్‌ నోటిఫికేషన్‌
మధ్యాహ్న భోజనం బంద్‌
ఉద్యోగం రాలేదన్న మనస్తాపంతో..
మెదక్‌ ఐసీడీఎస్‌ పరిధిలో వేధింపులు
టీఆర్‌ఎస్‌, బీజేపీకి బుద్ధి చెప్పండి
రాజ్యాంగాన్ని కాలరాస్తున్న బీజేపీ
ఐదుగురు జేడీలకు ఏడీలుగా పదోన్నతి
విద్యుత్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు గాంబో నాగరాజు సస్పెన్షన్‌
గ్రామైక్య సంఘానికీ, రెండు ఎస్‌హెచ్‌జీలకు కేంద్ర అవార్డులు
సింగరేణి అధికారులకు ప్రత్యేక పెన్షన్‌ పథకం
37,658 మందికి మందికి వ్యాక్సిన్‌
'ట్రిబ్యునళ్ల తీర్పుల వివరాలు పంపండి'
పథకాల పురోగతి పట్ల కేంద్రం సంతృప్తి
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.