Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • రేపు పీజీఈసెట్‌ నోటిఫికేషన్‌..
  • తిరుమలలో భక్తుల రద్దీ
  • చివరిదశలో పేలిపోయిన ‘స్టార్‌షిప్’ రాకెట్..
  • ప్రకాశం జిల్లాలో లారీని ఢీకొన్న ట్రావెల్స్ బస్సు
  • మూడు కాళ్లతో వింత శిశువు జననం
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
అప్పులబాధతో రైతు ఆత్మహత్య | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి

అప్పులబాధతో రైతు ఆత్మహత్య

Tue 26 Jan 03:23:56.553909 2021

నవతెలంగాణ-చిన్నకోడూరు
ఓ వైపు అప్పుల బాధలు, మరోవైపు కాలు విరిగిపోవడంతో మనస్తాపానికి గురై రైతు ఆత్మహత్య చేసుకున్నాడు. ఈ ఘటన సిద్దిపేట జిల్లా చిన్నకోడూరు మండలం రామునిపట్ల గ్రామ శివారులో సోమవారం జరిగింది. చిన్నకోడూరు ఎస్‌ఐ సాయికుమార్‌ తెలిపిన వివరాల ప్రకారం.. గ్రామానికి చెందిన కొయ్యడ మల్లయ్య (60) తనకున్న ఎకరా పొలంలో వ్యవసాయం చేస్తూ కుటుంబాన్ని పోషిస్తున్నాడు. పంట పెట్టుబడి కోసం కొంత అప్పు చేశాడు. దీనికితోడు రెండేండ్ల కిందట అతని కాలు విరిగిపోయింది. అప్పటినుంచి ఆయన తరచూ బాధపడేవాడు. ఈ క్రమంలో తీవ్ర మనస్తాపానికి గురైన ఆయన ఆదివారం సాయంత్రం 6గంటలకు ఇంట్లో నుంచి వెళ్లిపోయాడు. దాంతో కుటుంబసభ్యులు రాత్రంతా వెతికినా ఫలితం లేకుండా పోయింది. కాగా, సోమవారం ఉదయం వేరే రైతు పొలంలో చెట్టుకు ఊరేసుకుని మల్లయ్య మృతదేహం లభించింది. మృతదేహాన్ని పోస్టుమార్టం నిమిత్తం సిద్దిపేట జిల్లా ఆస్పత్రికి తరలించారు. మృతుని భార్య బాలలక్ష్మి ఫిర్యాదు మేరకు కేసు దర్యాప్తు చేస్తున్నట్టు పోలీసులు తెలిపారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

యాదాద్రి.. దేశంలోని ఆలయాలకు ఆదర్శం
మంత్రాలతో బంగారమంటూ మోసం
54శాతం మందిలో కొవిడ్‌ యాంటీబాడీలు
వాళ్లదే హవా!
ప్రశ్నించే గొంతుకలకే ఓటేద్దాం
సమస్యల పరిష్కారానికి 9న సీఎంకు సంతకాలతో కూడిన వినతి
నిప్పంటుకొని తల్లీకూతురు మృతి
ముగిసిన జనజాతర
విధుల నుంచి తొలగించారని....ట్యాంక్‌ ఎక్కిన కార్మికుడు
టీఆర్‌ఎస్‌ ఎంపీటీసీపై హత్యాయత్నం
గొత్తికోయ పేదలను ఆదుకోవాలి
కరోనా మరణాల్లో ఊబకాయులే ఎక్కువ
సైబర్‌ వాలంటీయర్స్‌ పై ప్రతి ఒక్కరికి అవగాహన ఉండాలి
కుక్కల దాడిలో 25 గొర్రెలు మృత్యువాత
పీసీ లేకనే క్రిమినల్‌ కేసుల జాప్యం
ఐఏసీటీఎస్‌కు ఎంపికైన స్టార్‌ హాస్పిటల్స్‌ డాక్టర్‌ లోకేశ్వరరావు
అరుదైన బ్రెయిన్‌ ట్యూమర్‌ను గుర్తించిన ఒలివ్‌ హాస్పిటల్స్‌ రేడియాలజిస్ట్‌
బీజేపీ... టీఆర్‌ఎస్‌ గ్రాఫ్‌ పడిపోతున్నది : రేవంత్‌ రెడ్డి
అన్నింటిలో అధ్వానం
తెలంగాణకు అన్యాయం చేయటం బీజేపీకి అలవాటే.. :కేటీఆర్‌
రిజిస్ట్రేషన్‌, స్టాంపుల శాఖ పనితీరు భేష్‌ : సీఎస్‌
ప్రధానితో మాట్లాడి ఐటీఐఆర్‌ను మంజూరు చేయించాలి
బడుల్లోనూ ఇంటర్‌ పరీక్షలు
రేపు పీజీఈసెట్‌ నోటిఫికేషన్‌
రాజాసింగ్‌ ఎమ్మెల్యేగా అనర్హుడు
అసెంబ్లీ ఆమోదం లేకుండానే..
గవర్నర్‌ తమిళిసైకి
నేటి నుంచి జిల్లా, ఏరియా, సీహెచ్‌సీ ఆస్పత్రుల్లో ...
29 రోడ్లకు అటవీ అనుమతులు, పురోగతిపై చర్చ
అక్రమ నిర్మాణాలను అడ్డుకునే చర్యలేవి?
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.