Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • శాసనమండలి చైర్మన్‌ గుత్తా సుఖేందర్‌రెడ్డికి అస్వస్థత..
  • జీపు బోల్తా.. ఏడేండ్ల చిన్నారి మృతి
  • స్విస్‌ ఓపెన్‌లో పీవీ సింధు ఓటమి
  • వరంగల్ జిల్లాలో విషాదం..
  • ఆర్మీ డ్రెస్ లో చిరంజీవి, రామ్ చరణ్... వైరల్ ఫోటో
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
ఏజెన్సీలో వందశాతం పదోన్నతులు గిరిజన టీచర్లకే ఇవ్వాలి | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి

ఏజెన్సీలో వందశాతం పదోన్నతులు గిరిజన టీచర్లకే ఇవ్వాలి

Tue 26 Jan 03:24:37.591409 2021

- విద్యాశాఖ సంచాలకులకు టీఎస్‌టీటీఎఫ్‌ వినతి
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్‌
ఏజెన్సీ ప్రాంతంలో హైకోర్టు ఆదేశాలకు అనుగుణంగా వంద శాతం పదోన్నతులు గిరిజన ఉపాధ్యాయులకే ఇవ్వాలని టీఎస్‌టీటీఎఫ్‌ డిమాండ్‌ చేసింది. ఈ మేరకు పాఠశాల విద్యాశాఖ సంచాలకులు శ్రీదేవసేన, గిరిజన సంక్షేమ శాఖ కమిషనర్‌ క్రిస్టియాన జడ్‌చోగ్తును సోమవారం హైదరాబాద్‌లో టీఎస్‌టీటీఎఫ్‌ అధ్యక్షులు ఇస్లావత్‌ లక్ష్మణ్‌నాయక్‌ నేతృత్వంలో కలిసి వినతిపత్రం సమర్పించారు. ఈనెలాఖరులోపు పదోన్నతుల ప్రక్రియను పూర్తి చేయాలని రాష్ట్ర ప్రభుత్వం అధికారులను ఆదేశించిందని తెలిపారు. ఏజెన్సీ ప్రాంతంలో వందశాతం పదోన్నతులు గిరిజన ఉపాధ్యాయులకు ఇవ్వాలని హైకోర్టు 2014, ఏప్రిల్‌ 29న ఆదేశాలు జారీ చేసిందని గుర్తు చేశారు. ఈ ఆదేశాలకు లోబడి గిరిజన ఉపాధ్యాయులకు పదోన్నతులు కల్పించేలా జాబితాను తయారు చేయాలని కోరారు. మెరిట్‌ కం రోస్టర్‌ ప్రకారం మైదాన ప్రాంతంలో పదోన్నతులు ఇవ్వాలని సూచించారు. ఈ కార్యక్రమంలో టీఎస్‌టీటీఎఫ్‌ నాయకులు ఎన్‌ శోభన్‌, బి ఈరునాయక్‌, భూక్యశంకర్‌, బి పాపాలాల్‌ తదితరులు పాల్గొన్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

నల్ల చట్టాలకు వ్యతిరేకంగా అసెంబ్లీ తీర్మానించాలి
15 నుంచి అసెంబ్లీ సమావేశాలు?
ఆర్టీసీలో పెళ్లైన బ్రహ్మచారులు
విశాఖ ఉక్కుకు శఠగోపం
చట్టాలను రద్దు చేయకపోతే..
కొండపల్లి సీతారామయ్య జీవితచరిత్ర ఓ ప్రేరణ
ఎమ్మెల్యే రాజాసింగ్‌ను బర్తరఫ్‌ చేయాలి
గొలుసుకట్టు మోసం...
నాగేశ్వర్‌ ను గెలిపించుకుందాం
మార్క్సిజంతోనే సమానత్వం
భగీరథలో కాంట్రాక్టర్ల అక్రమ దందా
పోడు భూముల్లో అటవీ అధికారుల దౌర్జన్యం
ఆ ఉత్తర్వులను ఎందుకు అమల్జేయలేదు..?
దళిత పాలేరుపై పటేలు దాష్టీకం...
భారీగా బ్యాలెట్‌ పత్రం
ఎమ్మెల్సీ ఎన్నికల్లో నోటా ఉండదు
శ్రీశైలం 'స్పెషల్‌' బాదుడు
18న ఎంసెట్‌ నోటిఫికేషన్‌
మధ్యాహ్న భోజనం బంద్‌
ఉద్యోగం రాలేదన్న మనస్తాపంతో..
మెదక్‌ ఐసీడీఎస్‌ పరిధిలో వేధింపులు
టీఆర్‌ఎస్‌, బీజేపీకి బుద్ధి చెప్పండి
రాజ్యాంగాన్ని కాలరాస్తున్న బీజేపీ
ఐదుగురు జేడీలకు ఏడీలుగా పదోన్నతి
విద్యుత్‌ వర్కర్స్‌ యూనియన్‌ అధ్యక్షులు గాంబో నాగరాజు సస్పెన్షన్‌
గ్రామైక్య సంఘానికీ, రెండు ఎస్‌హెచ్‌జీలకు కేంద్ర అవార్డులు
సింగరేణి అధికారులకు ప్రత్యేక పెన్షన్‌ పథకం
37,658 మందికి మందికి వ్యాక్సిన్‌
'ట్రిబ్యునళ్ల తీర్పుల వివరాలు పంపండి'
పథకాల పురోగతి పట్ల కేంద్రం సంతృప్తి
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.