Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
పంజాబ్, హర్యానా హైకోర్టు న్యాయమూర్తి పీవీ సంజయ్ కుమార్ను మణిపూర్ హైకోర్టు ప్రధాన న్యాయమూర్తిగా సుప్రీం కోర్టు కొలిజియం సిఫారసు చేసింది. దీనికంటే ముందు జస్టిస్ పీవీ సంజయ్ కుమార్ తెలంగాణ హైకోర్టులో న్యాయమూర్తిగా పనిచేశారు.