Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • వ్యాక్సిన్ తీసుకున్న కేర‌ళ సీఎం
  • ప్రభుత్వంతో విభేధిస్తే దేశద్రోహం కాదు : సుప్రీంకోర్టు
  • పశ్చిమబెంగాల్ 13 అడుగుల భారీ కొండచిలువ క‌ల‌కలం
  • ఒంటరి మహిళపై లైంగికదాడి.. ఆపై హత్య
  • ప్రభుత్వ నిర్ణయాన్ని వ్యతిరేకించడం దేశద్రోహం కాదు: సుప్రీంకోర్టు
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
19 నెలలుగా ఒక్కపైసా రాలే | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి

19 నెలలుగా ఒక్కపైసా రాలే

Tue 26 Jan 05:00:48.60201 2021

- స్థానిక సంస్థలను నిర్వీర్యం చేయడం తగదు
- అభివృద్ధి కోసం జెడ్పీటీసీలకు రూ.50 లక్షలివ్వాలి
- ఫిబ్రవరి 12న ఆత్మగౌరవ సభ : జెడ్పీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బెల్లం శ్రీనివాస్‌రావు
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
'తాము బాధ్యతలు చేపట్టి 19 నెలలు అవుతున్నది. ఇప్పటిదాకా ఒక్కపైసా నిధులు కూడా విడుదల కాలేదు. ఊర్లల్లో ప్రజలకు మొహం చూపించలేని పరిస్థితి. స్థానిక సంస్థల పట్ల కేంద్ర, రాష్ట్ర ప్రభుత్వాల తీరు సరిగాదు. గాంధీ చెప్పినట్టు గ్రామస్వరాజ్యం రావాలంటే పల్లెలను అభివృద్ధి చేయాలి. అందుకోసం నిధులివ్వాలి. అభివృద్ధి కోసం జెడ్పీటీసీలకు ప్రత్యేకంగా రూ.50 లక్షలు కేటాయించాలి' అని జెడ్పీటీసీల సంఘం రాష్ట్ర అధ్యక్షులు బెల్లం శ్రీనివాస్‌రావు డిమాండ్‌ చేశారు. హైదరాబాద్‌లోని పంచాయతీరాజ్‌ చాంబర్‌ రాష్ట్ర కార్యాలయంలో సోమవారం నాడు మీడియా సమావేశంలో ఆయన మాట్లాడారు. జెడ్పీటీసీలకు అధికారాలు బదిలీ చేయాలనీ, నిధులు కేటాయించాలని డిమాండ్‌ చేస్తూ ఫిబ్రవరి 12న హైదరాబాద్‌లో జెడ్పీటీసీల ఆత్మగౌరవ సభ నిర్వహించనున్నట్టు ప్రకటించారు. జిల్లా పరిషత్‌లను జిల్లా ప్రభుత్వాలుగా గుర్తించాలని డిమాండ్‌ చేశారు. 15వ ఫైనాన్స్‌ కమిషన్‌ నుంచి జెడ్పీటీసీలకు 25 శాతం నిధులు కేటాయించాలని కోరారు. జెడ్పీటీసీల సంఘం గౌరవాధ్యక్షులు, మాజీ ఎమ్మెల్యే కె.నగేశ్‌ మాట్లాడుతూ నిధుల్లేక గ్రామాల్లో సమస్యలు ఎక్కడికక్కడే తిష్టవేశాయన్నారు. సీఎంలు, మంత్రులు, ఎమ్మెల్యేల దయాదాక్షిణ్యాలపై ఆధారపడే పరిస్థితి లేకుండా స్థానిక సంస్థలకు అధికార వికేంద్రీకరణ జరగాలని కోరారు. జెడ్పీటీసీలకు కనీసం ఓ చాంబర్‌ లేకపోవడం దారుణమన్నారు. మండల, జిల్లా కేంద్రాల్లో జెడ్పీటీసీలకు ప్రత్యేక చాంబర్లు ఏర్పాటు చేయాలని డిమాండ్‌ చేశారు. ఆ సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి భరత్‌ ప్రసాద్‌ మాట్లాడుతూ జెడ్పీటీసీలు తీవ్ర నిరాశలో ఉన్నారన్నారు. జెడ్పీటీసీలకు ట్రావెల్‌ అలవెన్స్‌లు ఇవ్వాలనీ, టోల్‌గేట్ల వద్ద చార్జీల మినహాయింపును వర్తింపజేయాలని డిమాండ్‌ చేశారు. ఉపాధ్యక్షులు తోటకూర అనురాధ, పి.సుధారాణి మాట్లాడుతూ జెడ్పీటీసీలమంతా ఉత్సవ విగ్రహాలుగా మారామన్నారు. 29 అధికారాలను బదిలీ చేయాలనీ, జెడ్పీటీసీలకు అవగాహన సదస్సు నిర్వహించాలని రాష్ట్ర ప్రభుత్వాన్ని డిమాండ్‌ చేశారు. జిల్లా పరిషత్‌లలో సరైన సంఖ్యలో అధికారులు లేక ఇబ్బందులు పడుతున్నామన్నారు. ఎంపీపీల సంఘం రాష్ట్ర ఉపాధ్యక్షులు చీర శ్రీశైలం మాట్లాడుతూ..యాదగిరిగుట్ట మండలంలో 23 గ్రామపంచాయతీలుంటే ఎంపీటీసీలకు రూ. 2.70 లక్షలు నిధులొస్తున్నాయనీ, గ్రామాలవారీగా పంచితే 12 వేలు కూడా రావట్లేదని తెలిపారు. అందులోనూ 50 శాతం పాఠశాల అభివృద్ధి కోసం పోతే గ్రామంలో ఏం అభివృద్ధి చేయాలని ప్రశ్నించారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పసుపు @ రూ.10,188
ఏసీబీ వలలో ఎంపీఈఓ
అప్పులు తీర్చేదెలా?
ఇరుపక్షాల వాదనలు వినాలి
నూతన సీఈవో మటం వెంకటరావుకు స్వాగతం
సొసైటీ చైర్మెన్‌ వేధింపులతో బ్యాంకు సీఈఓ ఆత్మహత్య
ఉద్యోగాల భర్తీలో టీఆర్‌ఎస్‌ విఫలం
శాస్త్రీయ ఆలోచనలకు పునాది బాల్యం
అనాథాశ్రమంలో హోంమంత్రి బర్త్‌ డే..
రేపు యాదాద్రికి సీఎం కేసీఆర్‌
ఎల్‌ఐసీపై ప్రయివేటీకరణ బాణం
నేటి నుంచి రోజూ బడికి రండి
ఎస్వీకేలో నేడు రాష్ట్ర స్థాయి సదస్సు..
కమిటీ సిఫారసులను అమలు చేయాలి
హ్యుమన్‌ యానిమల్‌ కాన్‌ఫ్లిక్ట్‌ కమిటీ ఏర్పాటు
ప్రయివేటు ఆస్పత్రులకు మూసేసుకుంటే....
'ముద్ర' లో తెలంగాణపై కేంద్రం వివక్ష
యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి
గురుకుల ప్రిన్సిపాల్‌ ఫలితాలు విడుదల
తోడు దొంగల్లా టీఆర్‌ఎస్‌, బీజేపీ
6,7 తేదీల్లో స్టాఫ్‌ నర్సుల వెబ్‌ఆప్షన్లలో మార్పులు : టీఎస్‌పీఎస్సీ
బీజేపీ యోగి పాలన నేరాలకు ఘోరాలకు కేంద్రం : కేవీపీఎస్‌
విడిపోయిన దానాపూర్‌ రైలు ఇంజన్‌
హ్యాకర్లతో జాగ్రత్త..
వార్డు కమిటీలు నియమించండి
ప్రభుత్వ విద్యను పటిష్టం చేయాలి
విశాఖ ఉక్కు ప్రయివేటీకరణపై కేంద్రంతో సంప్రదించండి
ఐటీఐఆర్‌ ప్రాజెక్టు రాకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణం : బండి
ధరణికి రూ.20 కోట్లు
గ్యాస్‌ సబ్సిడీ.. ఔట్‌..
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.