Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • స్వీట్స్ పంచి ..8 ఇండ్లు దోచేసిన కిలాడీ జంట
  • ప్రజలతో మమేకమైతేనే పదవికి విలువ..
  • కాలిఫోర్నియా రోడ్డు ప్రమాదంలో కొత్త కోణం
  • వ్యాక్సిన్ తీసుకున్న కేర‌ళ సీఎం
  • ప్రభుత్వంతో విభేధిస్తే దేశద్రోహం కాదు : సుప్రీంకోర్టు
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
టీకాల రాజధానిగా హైదరాబాద్‌ | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి

టీకాల రాజధానిగా హైదరాబాద్‌

Tue 23 Feb 02:04:52.73779 2021

- మంత్రి కేటీఆర్‌
- బయోఏషియా-2021 సదస్సు ప్రారంభం
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ప్రపంచ టీకాల రాజధానిగా హైదరాబాద్‌ మారిందని రాష్ట్ర ఐటీ, పరిశ్రమలు, పురపాలక శాఖ మంత్రి కె.తారకరామారావు అన్నారు. టీకాల రాజధానిగా హైదరాబాద్‌ అని చెప్పుకోవడం గర్వకారణమని అభిప్రాయపడ్డారు. భారత్‌ బయోటెక్‌ సంస్థ కొవాగ్జిన్‌ టీకాను తీసుకొచ్చిందని గుర్తు చేశారు. దేశీయ టీకాను తెచ్చిన భారత్‌ బయోటెక్‌ కషి ప్రశంసనీయమని చెప్పారు. ప్రముఖ ఫార్మా కంపెనీలు హైదరాబాద్‌లో తమ కార్యకలాపాలను మరింత విస్తరిస్తున్నాయన్నారు. ఫార్మా రంగంలో హైదరాబాద్‌కు ఎదురులేదన్నారు. ప్రపంచమంతా హైదరాబాద్‌ వైపు చూస్తున్నదన్నారు. సుల్తాన్‌పూర్‌లో వైద్య పరికరాల పార్కును నిర్మిస్తున్నామని చెప్పారు. త్వరలోనే వైద్య పరికరాల పార్కును అందుబాటులోకి తెస్తామని స్పష్టం చేశారు. హైదరాబాద్‌లో ఫార్మా సెక్టార్‌ బలోపేతానికి కృషి చేస్తామని చెప్పారు. జినోమ్‌ వ్యాలీలో బయో ఫార్మా హబ్‌, బీ హబ్‌ ఏర్పాటు చేస్తామని చెప్పారు. రాష్ట్ర ప్రభుత్వం ప్రతిష్ఠాత్మకంగా నిర్వహిస్తున్న బయో ఏషియా -2021 సదస్సును బేగంపేట ఐటీసీ కాకతీయలో రాష్ట్ర పరిశ్రమల శాఖ మంత్రి కేటీఆర్‌ ప్రారంభించారు. ఈ కార్యక్రమానికి ఐటీ శాఖ ముఖ్యకార్యదర్శి జయేశ్‌ రంజన్‌, ఫార్మా రంగ ప్రతినిధులు హాజరయ్యారు. రెండు రోజుల పాటు ఫార్మా రంగంపై కీలక చర్చలు జరపనున్నారు. జీవ శాస్త్ర పరిశోధనలు, ఆవిష్కరణలపై ఉపన్యాసాలు వర్చువల్‌ విధానంలో ఈ సదస్సు జరగనుంది. ప్రపంచం నలు మూలల
నుంచి 30 వేల మంది జీవశాస్త్ర నిపుణులు, ఫార్మా, లైఫ్‌ సైన్సెస్‌ కంపెనీల ప్రతినిధులు పాల్గొన్నారు. ఈ సందర్భంగా భారత్‌ బయోటెక్‌ సీఎండీ కష్ణ ఎల్లా, సంయుక్త ఎండీ సుచిత్ర ఎల్లాకు జీనోమ్‌ వ్యాలీ ఎక్స్‌లెన్స్‌ అవార్డులను మంత్రి కేటీఆర్‌ ప్రదానం చేశారు.
హైదరాబాద్‌ నుంచే 65 శాతం వ్యాక్సిన్లు : కృష్ణ ఎల్ల
ఈ అవార్డు తన ఒక్కనిది కాదు అని భారత్‌ బయోటెక్‌ సీఎండీ కృష్ణ ఎల్ల పేర్కొన్నారు. ఎలాంటి మహమ్మారికైనా హైదరాబాద్‌ నుంచే టీకాలు రావాలన్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

పసుపు @ రూ.10,188
ఏసీబీ వలలో ఎంపీఈఓ
అప్పులు తీర్చేదెలా?
ఇరుపక్షాల వాదనలు వినాలి
నూతన సీఈవో మటం వెంకటరావుకు స్వాగతం
సొసైటీ చైర్మెన్‌ వేధింపులతో బ్యాంకు సీఈఓ ఆత్మహత్య
ఉద్యోగాల భర్తీలో టీఆర్‌ఎస్‌ విఫలం
శాస్త్రీయ ఆలోచనలకు పునాది బాల్యం
అనాథాశ్రమంలో హోంమంత్రి బర్త్‌ డే..
రేపు యాదాద్రికి సీఎం కేసీఆర్‌
ఎల్‌ఐసీపై ప్రయివేటీకరణ బాణం
నేటి నుంచి రోజూ బడికి రండి
ఎస్వీకేలో నేడు రాష్ట్ర స్థాయి సదస్సు..
కమిటీ సిఫారసులను అమలు చేయాలి
హ్యుమన్‌ యానిమల్‌ కాన్‌ఫ్లిక్ట్‌ కమిటీ ఏర్పాటు
ప్రయివేటు ఆస్పత్రులకు మూసేసుకుంటే....
'ముద్ర' లో తెలంగాణపై కేంద్రం వివక్ష
యువతిపై ప్రేమోన్మాది కత్తితో దాడి
గురుకుల ప్రిన్సిపాల్‌ ఫలితాలు విడుదల
తోడు దొంగల్లా టీఆర్‌ఎస్‌, బీజేపీ
6,7 తేదీల్లో స్టాఫ్‌ నర్సుల వెబ్‌ఆప్షన్లలో మార్పులు : టీఎస్‌పీఎస్సీ
బీజేపీ యోగి పాలన నేరాలకు ఘోరాలకు కేంద్రం : కేవీపీఎస్‌
విడిపోయిన దానాపూర్‌ రైలు ఇంజన్‌
హ్యాకర్లతో జాగ్రత్త..
వార్డు కమిటీలు నియమించండి
ప్రభుత్వ విద్యను పటిష్టం చేయాలి
విశాఖ ఉక్కు ప్రయివేటీకరణపై కేంద్రంతో సంప్రదించండి
ఐటీఐఆర్‌ ప్రాజెక్టు రాకపోవడానికి రాష్ట్ర ప్రభుత్వమే కారణం : బండి
ధరణికి రూ.20 కోట్లు
గ్యాస్‌ సబ్సిడీ.. ఔట్‌..
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.