Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ధరణి పోర్టల్ను మరింత సమర్ధవంతంగా నిర్వహించేందుకుగానూ రాష్ట్ర ప్రభుత్వం రూ.20 కోట్లు కేటాయించింది. ఈ మేరకు ఇన్ఫర్మేషన్ టెక్నాలజీ ఎలక్ట్రానిక్స్, కమ్యూనికేషన్(ఇన్ఫ్రా) శాఖ జీవో 44ని జారీ చేసింది. ఈ నిధులతో ధరణిలో సాంకేతికంగా తలెత్తున్న సమస్యలను పరిష్కరించనున్నారు.