Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • ఓటు వేయకపోతే ప్రజలకే నష్టం: చంద్రబాబు
  • కోల్‌కతా లక్ష్యం 153
  • పర్యాటక ప్రాంతం రాక్ గార్డెన్ మూసివేత
  • రాష్ట్రవ్యాప్తంగా రేపటి నుంచి 15 రోజుల పాటు 144 సెక్షన్‌తో పాటు.!
  • లాక్‌డౌన్‌ పై సృష్టత ఇచ్చిన మహారాష్ట్ర సీఎం
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
ఎస్వీకేలో నేడు రాష్ట్ర స్థాయి సదస్సు.. | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి

ఎస్వీకేలో నేడు రాష్ట్ర స్థాయి సదస్సు..

Wed 03 Mar 02:29:12.00728 2021

- లంచ్‌ అవర్‌లో నిరసనలు:ఎల్‌ఐసీ ఉద్యోగ సంఘాల జాయింట్‌ ప్రంట్‌
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్‌
ఇన్సూరెన్స్‌ రంగంలో విదేశీ ప్రత్యక్ష పెట్టుబడులను 49 శాతం నుంచి 74 శాతానికి పెంచడాన్ని, భారతీయ జీవిత బీమా సంస్థ(ఎల్‌ఐసీ) విలువను వాటాలుగా విభజించి స్టాక్‌ మార్కెట్‌లో ఇనీషియల్‌ పబ్లిక్‌ ఆఫర్‌(ఐపీఓ) ద్వారా లిస్టింగ్‌ చేయాలనే కేంద్ర ప్రతిపాదనను నిరసిస్తూ ఎల్‌ఐసీ ఉద్యోగ సంఘాల జాయింట్‌ ఫ్రంట్‌ బుధవారం ఎల్‌ఐసీ కార్యాలయాల ఎదుట భోజన విరామ సమయంలో నిరసనలకు పిలుపునిచ్చింది. హైదరాబాద్‌లోని సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో బుధవారం సాయంత్రం ఐదు గంటలకు రాష్ట్ర స్థాయి సదస్సును నిర్వహిస్తున్నట్టు ప్రకటించింది. ఆ సదస్సులో రాజ్యసభ సభ్యులు బండా ప్రకాశ్‌, సీపీఐ(ఎం) రాష్ట్ర కార్యదర్శి తమ్మినేని వీరభద్రం, సీపీఐ రాష్ట్ర కార్యదర్శి చాడ వెంకట్‌రెడ్డి పాల్గొంటారని తెలిపింది. ఈ నెల 18న ఒక్కరోజు సమ్మెకు పిలుపునిచ్చింది. ఈ మేరకు ఎల్‌ఐసీ ఉద్యోగ సంఘాల జాయింట్‌ ఫ్రంట్‌లో భాగస్వామ్యంగా ఉన్న ఫెడరేషన్‌ ఆఫ్‌ ఎల్‌ఐసీ క్లాస్‌ వన్‌ ఆఫీసర్స్‌ అసోసియేషన్‌ జోనల్‌ కార్యదర్శి నట్ట జ్వెన్స్‌, ఎన్‌ఎఫ్‌ఐఎఫ్‌డబ్ల్యూఐ జోనల్‌ రెసిడెంట్‌ సెక్రటరీ సి.చంద్రప్రకాశ్‌, ఎస్‌సీజెడ్‌ఐఈఎఫ్‌(ఏఐఐఈఏ) ప్రధాన కార్యదర్శి క్లెమెంట్‌దాస్‌, ఆల్‌ ఇండియా ఎంప్లాయీస్‌ ఫెడరేషన్‌ సంయుక్త కార్యదర్శి పి.మహేశ్‌ మంగళవారం ఒక ప్రకటనలో పేర్కొన్నారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఎడ్‌ సెట్‌ ఇక కామన్‌ పరీక్ష
కుంజా బొజ్జి ఇకలేరు
రాజ్యాంగాన్ని పరిరక్షిద్దాం
ఆదర్శ కమ్యూనిస్టు కుంజా బొజ్జి
చిరకాల స్ఫూర్తి... మన బొజ్జి !!
మళ్లీ టెస్టులను తగ్గించారు
డీఏ, హెచ్‌ఆర్‌ఏ వర్తింపచేయండి
అంబేద్కర్‌ విగ్రహాన్ని వెంటనే ఏర్పాటు చేయాలి
మార్క్సిస్టు సైద్ధాంతిక మేధావి మాకినేని
అన్నదాత ఆగ్రహం
చెట్లు కొట్టినందుకు రూ.20 లక్షల ఫైన్‌
మోడల్‌ స్కూళ్లలో బోధనేతర సిబ్బందిని పీఆర్సీ పరిధిలోకి తెండి
పోడు సాగుదారుల ఆగ్రహం
నేను రాను బిడ్డో...
గిరిజన సమస్యలపై పోరాడిన నేత
నేడు వెంకన్నగూడెంలో బొజ్జి అంత్యక్రియలు
వానొచ్చే...
మరొకరితో క్లోజ్‌గా ఉంటోందని మరదలి హత్య
రూ. 50లక్షలు చోరీ చేసిన డ్రైవర్‌
సంచారజాతుల ముస్లింలకు రుణాలివ్వాలి : ఆవాజ్‌ డిమాండ్‌
కార్మిక శాఖలో ఖాళీలు భర్తీ చేయాలి
టీకా వేయించుకున్న జీపీ, మున్సిపల్‌ సిబ్బందికి 2 రోజులు సెలవివ్వాలి : సీఐటీయూ
కుంజాబొజ్జి మరణం వ్యవసాయ కార్మికోద్యమానికి తీరని లోటు
ప్రయివేటు టీచర్ల కోసం రూ.32 కోట్లు విడుదల
మోడీ, అమిత్‌షాను వదలం
మూన్నాళ్ల ముచ్చటే..
కేటీఆర్‌ పర్యటనలో మానవ హక్కుల ఉల్లంఘన
కరోనా రహిత సమాజాన్ని నిర్మిద్దాం
వేగంగా ఆర్టీసీ కార్మికులకు వ్యాక్సిన్‌
సర్కారు బడులు, మోడల్‌ స్కూళ్లకు రూ.61 కోట్లు విడుదల
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.