Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • లాక్‌డౌన్‌ పై సృష్టత ఇచ్చిన మహారాష్ట్ర సీఎం
  • అద్భుత ఫీచర్లతో రెడ్‌మి గేమింగ్ స్మార్ట్‌ఫోన్
  • రేపు ట్యాంక్‌బండ్‌పై ట్రాఫిక్‌ ఆంక్షలు
  • సీఎం కార్యాలయంలో కరోనా కలకలం..ఐసోలేషన్‌లో సీఎం
  • నిజామాబాద్‌లో వడగళ్ల వర్షం
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
శాస్త్రీయ ఆలోచనలకు పునాది బాల్యం | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి

శాస్త్రీయ ఆలోచనలకు పునాది బాల్యం

Wed 03 Mar 04:49:47.9147 2021

- ఘనంగా జేవీవీ ఆవిర్భావ దినోత్సవం
- చెకుముకి టాలెంట్‌ టెస్ట్‌లో విజేతలకు బహుమతి ప్రదానం
హైదరాబాద్‌ : జనవిజ్ఞాన వేదిక తెలంగాణ ఆధ్వర్యంలో రాష్ట వ్యాప్తంగా జాతీయ వైజ్ఞానిక దినోత్సవంతో పాటు జన విజ్ఞాన వేదిక ఆవిర్భావ దినోత్సవాన్ని ఇటీవల ఘనంగా నిర్వహించారు. ఈ సందర్భాన్ని పురస్కరిం చుకొని రాష్ట్ర వ్యాప్తంగా వివిధ జిల్లాల్లో 'చెకుముకి సైన్స్‌ సంబరాలు' నిర్వహించినట్టు జన విజ్ఞాన వేదిక రాష్ట్ర అధ్యక్షులు అందె సత్యం, ప్రధాన కార్యదర్శి రావుల వరప్రసాద్‌ తెలిపారు. పలు జిల్లాల్లో నిర్వహించిన ఈ కార్యక్రమానికి ఆయా స్థానిక యూనివర్సిటీ ప్రొఫెసర్లు, ప్రజా ప్రతినిధులు, జన విజ్ఞాన వేదిక రాష్ట్ర నాయకులు హాజరై విద్యార్థులనుద్దేశించి ప్రసంగించారు. శాస్త్రీయ ఆలోచనలకు పునాది బాల్యమనీ, విద్యార్థులు శాస్త్రీయ స్పృహను, సృజనాత్మకతను, హేతుబద్ధమైన ఆలోచనను పెంచుకోవాలని సూచించారు. ఇందులో భాగంగా ఫిబ్రవరి 22న ''చెకుముకి టాలెంట్‌ పరీక్ష''లను ప్రభుత్వ, ప్రయివేటు పాఠశాలలో చదువుతున్న 8, 9, 10 తరగతుల విద్యార్థులకు తెలుగు, ఇంగ్లీష్‌ మీడియంలో నిర్వహించినట్టు తెలిపారు. ఈ పరీక్షల్లో ప్రతిభ కనబరిచిన మొదటి ముగ్గురు విద్యార్థులకు సైన్స్‌ పట్ల ఆసక్తి పెంచే కరదీపికలు, విలువైన బహు మతులతో పాటు సర్టిఫికెట్లు అందచేసారు. ఈ పరీక్షకు పలు జిల్లాల నుంచి వేలాది మంది విద్యార్ధులు పాల్గొని సైన్స్‌ పట్ల తమ ఆసక్తిని చాటారు. భవిష్యత్‌ శాస్త్రవే త్తలుగా ఎదగడానికి విద్యార్థి దశ కీలకమైనది. నేటి ప్రపంచ అభివృద్ధి వెనక విజ్ఞాన శాస్త్రం కృషి ఎంతో వుంది, శాస్త్రీయ దృక్పథం ఆవశ్యకతను ఇటీవల కరోనా మహమ్మారి కూడా నొక్కి చెప్పిందని తెలిపారు. విద్యార్థులందరు పాఠశాల దశ నుంచే ప్రశ్నించేతత్వాన్ని పెంపొందించుకోవాలనీ, శాస్త్రీయ దృక్పథంతో ముందుకు వెళ్లాలని పేర్కొన్నారు. వైజ్ఞానిక ఆలోచనలకు పునాది వేసె ''చెకుముకి'' - బాలల సైన్స్‌ మాసపత్రిక పేరుమీద ఈ చెకుముకి సంబరాలను ప్రతి ఏటా నిర్వహిస్తున్నట్టు అందె సత్యం, రావుల వరప్రసాద్‌ తెలిపారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఎడ్‌ సెట్‌ ఇక కామన్‌ పరీక్ష
కుంజా బొజ్జి ఇకలేరు
రాజ్యాంగాన్ని పరిరక్షిద్దాం
ఆదర్శ కమ్యూనిస్టు కుంజా బొజ్జి
చిరకాల స్ఫూర్తి... మన బొజ్జి !!
మళ్లీ టెస్టులను తగ్గించారు
డీఏ, హెచ్‌ఆర్‌ఏ వర్తింపచేయండి
అంబేద్కర్‌ విగ్రహాన్ని వెంటనే ఏర్పాటు చేయాలి
మార్క్సిస్టు సైద్ధాంతిక మేధావి మాకినేని
అన్నదాత ఆగ్రహం
చెట్లు కొట్టినందుకు రూ.20 లక్షల ఫైన్‌
మోడల్‌ స్కూళ్లలో బోధనేతర సిబ్బందిని పీఆర్సీ పరిధిలోకి తెండి
పోడు సాగుదారుల ఆగ్రహం
నేను రాను బిడ్డో...
గిరిజన సమస్యలపై పోరాడిన నేత
నేడు వెంకన్నగూడెంలో బొజ్జి అంత్యక్రియలు
వానొచ్చే...
మరొకరితో క్లోజ్‌గా ఉంటోందని మరదలి హత్య
రూ. 50లక్షలు చోరీ చేసిన డ్రైవర్‌
సంచారజాతుల ముస్లింలకు రుణాలివ్వాలి : ఆవాజ్‌ డిమాండ్‌
కార్మిక శాఖలో ఖాళీలు భర్తీ చేయాలి
టీకా వేయించుకున్న జీపీ, మున్సిపల్‌ సిబ్బందికి 2 రోజులు సెలవివ్వాలి : సీఐటీయూ
కుంజాబొజ్జి మరణం వ్యవసాయ కార్మికోద్యమానికి తీరని లోటు
ప్రయివేటు టీచర్ల కోసం రూ.32 కోట్లు విడుదల
మోడీ, అమిత్‌షాను వదలం
మూన్నాళ్ల ముచ్చటే..
కేటీఆర్‌ పర్యటనలో మానవ హక్కుల ఉల్లంఘన
కరోనా రహిత సమాజాన్ని నిర్మిద్దాం
వేగంగా ఆర్టీసీ కార్మికులకు వ్యాక్సిన్‌
సర్కారు బడులు, మోడల్‌ స్కూళ్లకు రూ.61 కోట్లు విడుదల
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.