Mon January 19, 2015 06:51:29 pm
  • Telangana
  • Nattional
  • E Paper
  • BreakingNews
  • Top Stories
  • Manavi

logo

MENU
  • హోం
  • వార్తలు
    • తాజా వార్తలు
    • రాష్ట్రీయం
    • జాతీయం
    • అంతర్జాతీయం
    • తెలంగాణ రౌండప్
  • ఎడిటోరియల్
    • సంపాదకీయం
    • నేటి వ్యాసం
    • కొలువు
    • దర్వాజ
    • సాహిత్యం
    • వేదిక
    • కిసాన్
    • జరదేఖో
    • జాతర
    • సామాజిక న్యాయం
  • యువ
    • జోష్
    • టెక్ ప్లస్
  • ఆటలు
  • సినిమా
    • నవచిత్రం
    • షో
  • బిజినెస్
    • నయామాల్
  • రక్ష
  • బుడుగు
  • మానవి
    • మానవి
    • దీపిక
  • సోపతి
    • కవర్ స్టోరీ
    • కథ
    • సోర్స్ కోడ్
    • సీరియల్
    • కవర్ పేజీ
    • సండే ఫన్
    • అంతరంగం
    • మ్యూజిక్ లిటరేచర్
    • చైల్డ్ హుడ్
    • పోయెట్రీ
  • జిల్లాలు
    • అదిలాబాద్
    • నిజామాబాద్
    • కరీంనగర్
    • వరంగల్
    • ఖమ్మం
    • నల్గొండ
    • రంగారెడ్డి
    • హైదరాబాద్
    • మెదక్
    • మహబూబ్ నగర్
  • ఈ-పేపర్
  • సాక్షి మీడియాపై వైఎస్ షర్మిల సంచ‌ల‌న వ్యాఖ్య‌లు
  • కరోనా మృతులపై మంత్రి షాకింగ్ కామెంట్స్..!
  • లాభాల్లో ముగిసిన మార్కెట్లు
  • సీఎం కీలక నిర్ణయం..రేపు ఎల్లుండి అన్ని బంద్
  • నిన్ను చేరి ని సక్సెస్ చేసిన ప్రేక్షకులకు కృతజ్ఞతలు : డైరెక్టర్ సాయికృష్ణ
  • Previous
  • Next
Pause
Follow us:
  • rss
  • Twitter
  • Facebook
  • Android
  • Pinterest
ఏసీబీ వలలో ఎంపీఈఓ | రాష్ట్రీయం | www.NavaTelangana.com
  • హోం
  • ➲
  • రాష్ట్రీయం
  • ➲
  • స్టోరి

ఏసీబీ వలలో ఎంపీఈఓ

Wed 03 Mar 04:47:20.10938 2021

- రూ.2.70లక్షలు లంచం తీసుకుంటూ..
- పంచాయతీ కార్యదర్శి, సర్పంచ్‌ భర్త ప్రమేయం
నవతెలంగాణ - నిర్మల్‌
నిర్మల్‌ జిల్లా కేంద్రంలోని ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం ఏసీబీ అధికారులు దాడులు నిర్వహించారు. అనంతపేట్‌ గ్రామ శివారులో లేఅవుట్‌ అనుమతికి లంచం తీసుకుంటుండగా, ఎంపీఈఓ శ్రీనివాస్‌రెడ్డి, పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ, సర్పంచ్‌ భర్త నేరెళ్ల అశోక్‌ను రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వీరి నుంచి రూ.2.70లక్షలు స్వాధీనం చేసుకున్నారు. ఈ దాడులు జిల్లా వ్యాప్తంగా కలకలం రేపాయి. నిర్మల్‌ జిల్లా కేంద్రానికి సమీపంలో అనంతపేట్‌ గ్రామ పంచాయతీ పరిధిలోని మహాలక్ష్మీ ఆలయ సమీపంలో వరంగల్‌కు చెందిన శ్రీనివాస్‌రావు, నరేశ్‌రెడ్డికి సంబంధించిన భూములున్నాయి. సర్వే నెంబర్‌ 17ఏ,బీ,సీ,డీలలో 13.11 ఎకరాల భూమిని లేఅవుట్‌ చేసుకునేందుకు సిద్ధమయ్యారు. లేఅవుట్‌ చేయడానికి గ్రామ పంచాయతీకి మార్టిగేజ్‌ భూమి విలువకు 15శాతంతో చేయాల్సి ఉంది. ఈ నేపథ్యంలో గ్రామ సర్పంచ్‌ భర్త నేరెళ్ల అశోక్‌ రూ.3లక్షలు, ఎంపీఈఓ శ్రీనివాస్‌రెడ్డి రూ.2లక్షలు, పంచాయతీ కార్యదర్శి సత్యనారాయణ లక్షన్నర మొత్తం రూ.6.50లక్షల లంచం డిమాండ్‌ చేశారు. గత్యంతరం లేక భూయజమానులు లంచం ఇవ్వడానికి ఒప్పందం చేసుకున్నారు. తరచూ లంచం డబ్బుల కోసం వేధించడంతో విసిగిపోయిన వారు ఏసీబీని ఆశ్రయించారు. మొదటి విడతగా సర్పంచ్‌ భర్త నేరెళ్ల అశోక్‌కు రూ.లక్ష, ఎంపీఈఓ శ్రీనివాస్‌రెడ్డికి రూ.లక్ష, పంచాయతీ కార్యదర్శికి రూ.70వేలు ఇస్తామని ఒప్పందం కుదుర్చుకున్నారు. ప్రణాళిక ప్రకారం ఎంపీడీఓ కార్యాలయంలో మంగళవారం మధ్యాహ్నం వారికి డబ్బులు ముట్టజెప్పారు. ఇదే సమయంలో కరీంనగర్‌ ఏసీబీ డీఎస్పీ భద్రయ్య తన బృం దంతో దాడులు నిర్వహించి లంచం తీసుకుంటున్న వారిని రెడ్‌హ్యాండెడ్‌గా పట్టుకున్నారు. వీరి నుంచి రూ.2.70లక్షలు స్వాధీనం చేసుకున్నారు. అనంతరం పంచనామా నిర్వహించి లంచం తీసుకున్న వారిని అదుపులోకి తీసుకున్నారు. బుధవారం వీరిని కరీంనగర్‌ కోర్టులో హాజరుపర్చనున్నట్టు కరీంనగర్‌ ఏసీబీ డీఎస్పీ భద్రయ్య విలేకరులకు తెలిపారు.

టాగ్లు :
మీ స్నేహితులకు రికమెండ్ చెయ్యండి

సంబంధిత వార్తలు

ఆలోచించి ఓటేయండి..
రాజ్యాంగంపై బీజేపీ దాడి
త్వరలోనే అంబేద్కర్‌ విగ్రహం
వర్షం.. ఆగం
రాజ్యాంగమిచ్చిన హక్కులను కాపాడుకుందాం
2157 మందికి కరోనా
ఓసీ3 భూనిర్వాసితులకు ఉద్యోగాలివ్వాలి
పుస్తక పఠనం ద్వారా సమాజ అధ్యయనం
ఉత్కంఠగా ఎద్దుల బండలాగుడు పోటీలు
కలగానే మిగిలిపోయిన గంధమల్ల ప్రాజెక్టు
కాంగ్రెస్‌ జోలికొస్తే ఖబడ్దార్‌
శాశ్వత పట్టా వచ్చింది.. మీ రంది తీరింది
బోధన్‌ ఎమ్మెల్యే షకీల్‌కు పితృవియోగం
ప్రభుత్వరంగ సంస్థల అమ్మకం రాజ్యాంగ విరుద్ధం
మరికొద్ది రోజుల్లో యుద్ధ వాతావరణం
ఈ పంచాయతీ నిర్వహణలో తెలంగాణ నెంబర్‌వన్‌
వాయిదాకే మొగ్గు!
ఫార్మా బాధితులకు ఇండ్ల స్థలం, ఇంటికో ఉద్యోగం
'ఇల్లాలి ఉసురు తీసిన కరోనా'
ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి .. రైతుల రాస్తారోకో
ఉద్యోగుల సీనియారిటీ జాబితా రూపొందించండి
రాష్ట్రంలో పలుచోట్ల మోస్తరు వాన
సీబీఎస్‌ఈ నిర్ణయం భేష్‌ : టీపీఏ
ధాన్యం కొనుగోళ్లు చేపట్టాలి .. రైతుల రాస్తారోకో
అవినీతి ఆరోపణలొస్తే విచారణ ఎదుర్కోవాల్సిందే
పంట నష్టం జీవోను అమలు చేయాలి : కోదండరెడ్డి
రేపు రండి..
బ్లాక్‌ దందా..
మంత్రి జగదీశ్‌రెడ్డికి నిరసన సెగ
నేటినుంచి రంజాన్‌ ఉపవాసదీక్షలు
×
Authorization
  • Registration
Login
Enter with social networking
Unde omnis iste natus error sit voluptatem.
  • With Twitter
  • Connect
  • With Google +
×
Registration
  • Autorization
Register
* All fields required
  • Home
  • Breaking News
  • ossLib
© Copyright Navatelangana.com 2015. All rights reserved.