Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్ అవార్డు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్ర గవర్నర్ డాక్టర్ తమిళి సై సౌందర రాజన్ ప్రతిష్టాత్మక 'టాప్ 20 గ్లోబల్ ఉమెన్ ఆఫ్ ఎక్సలెన్స్-2021' అవార్డుకు ఎంపికయ్యారు. ఆమెతోపాటు అమెరికా ఉపాధ్యక్షురాలు కమలా హారిస్, వివిధ దేశాలకు చెందిన మరో 18 మంది మహిళలను ఈ అవార్డుకు ఎంపిక చేశారు. అంతర్జాతీయ మహిళా దినోత్సవాన్ని పురస్కరించుకుని ఈనెల 7న అమెరికా నుంచి వర్చువల్ పద్ధతిలో అవార్డును ప్రదానం చేస్తారని రాజ్భవన్ వర్గాలు ఒక ప్రకటనలో తెలిపాయి.