Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
వచ్చేనెల 4 నుంచి ప్రారంభం కానున్న 12వ తరగతి పరీక్షలను వాయిదా వేయాలనీ, పదో తరగతి పరీక్షలను రద్దు చేయాలని సెంట్రల్ బోర్డ్ ఆఫ్ సెకండరీ ఎడ్యుకేషన్ (సీబీఎస్ఈ) నిర్ణయం సబబుగా ఉందని తెలంగాణ తల్లిదండ్రుల సంఘం (టీపీఏ) అధ్యక్షులు నాగటి నారాయణ స్వాగతించారు.