Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- తొలివిడతలో 46,322 మంది చేరిక
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
రాష్ట్రంలో 2021-22 విద్యాసంవత్సరంలో ఇంజినీరింగ్ కోర్సుల్లో ప్రవే శాల కోసం నిర్వహించిన తొలివిడత కౌన్సెలింగ్లో 46,322 మంది కేటా యించిన కాలేజీల్లో రిపోర్టు చేశారు. ఈ మేరకు సాంకేతిక విద్యాశాఖ కమి షనర్, ఎంసెట్ ప్రవేశాల కన్వీనర్ నవీన్ మిట్టల్ శుక్రవారం ఒక ప్రకటన విడుదల చేశారు. ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో కన్వీనర్ కోటాలో 78,270 సీట్లున్నాయని తెలిపారు. తొలివిడతలో 46,322 మంది చేరడంతో ఇంజినీరింగ్, ఫార్మసీ కోర్సుల్లో 31,948 సీట్లు మిగిలాయని వివరించారు.