Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
హైదరాబాద్లోని టోలిచౌకిలో ఉన్న న్యూ మదీనా జూనియర్ కాలేజీకి 2021-22 విద్యాసంవత్సరంలో అనుబంధ గుర్తింపు మంజూరు చేయలేదని ఇంటర్ బోర్డు స్పష్టం చేసింది. ఈ మేరకు బోర్డు కార్యదర్శి సయ్యద్ ఒమర్ జలీల్ శనివారం ఒక ప్రకటన విడుదల చేశారు.