Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- అనే అంశంపై సదస్సులో వక్తలు
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
8వ జాతీయ విత్తన సదస్సు రెండో సెషన్ ప్రారంభంలో ఆహార భద్రతకు ఆధునిక విత్తన శాస్త్రం అనే అంశంపై చర్చ జరిగింది. ఈ అంశంపై అమెరికాలోని కాలి ఫోర్నియా యూనివర్సిటీ ప్రొఫెసర్ డాక్టర్ బ్రాడ్ఫోర్డ్ వివ రించారు. పంటల ఉత్పాదకత పెరుగుదలలో ఆధునిక ఆవిష్కరణ పాత్రలపై భారత చిరుధాన్యాల పరిశోధన సంస్థ ప్రధాన శాస్త్రవేత్త డాక్టర్ తోనఫి వివరించారు. డాక్టర్ మనీష్పటేల్ డాక్టర్ విజరు, డాక్టర్ ఓపి యాదవ్, రెండు సాంకేతిక సెక్షన్లకు భారత ప్రభుత్వ వ్యవసాయ సహకార విభాగం ప్రత్యేక కార్యదర్శి శ్రీవాత్సవ, ఇక్రిశాట్ డిప్యూటీ డైరెక్టర్ జనరల్ డాక్టర్ కార్భర్రీ, భారత వ్యవసాయ పరిశోధనల మండలి ఎడిజి డాక్టర్ చౌహాన్, డాక్టర్ సాధు, రాష్ట్ర వ్యవసాయ విశ్వవిద్యాలయం అధికారి ప్రవీణ్రావు పాల్గొన్నారు.