Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- 15న విశాఖ నుంచి ప్రారంభం: జయప్రకాశ్నారాయణ్
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
ప్రజలు ఎదుర్కొంటున్న సమస్యలు పరిష్క రించేందుకు రాష్ట్ర ప్రభుత్వాలు చేయాల్సిన ఆరు కీలక అంశాలను పార్టీలకతీతంగా పరిష్కరించేం దుకు 'జనహితం కోసం సురాజ్య యాత్ర' ప్రారం భిస్తున్నట్టు లోక్సత్తా వ్యవస్థాపకులు డా. జయప్ర కాశ్నారాయణ్ అన్నారు. ఈనెల 15న విశాఖ నుంచి యాత్ర ప్రారంభమవుతున్న నేపథ్యంలో బుధవారం సోమాజిగూడ ప్రెస్క్లబ్లో విలేకరుల సమావేశంలో వివరాలు వెల్లడించారు.