Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో-హైదరాబాద్
మొహర్రంను పురస్కరించుకుని అన్ని ప్రభు త్వ శాఖలు పకడ్బందిగా ఏర్పాట్లు చేస్తున్నట్టు ఉప ముఖ్యమంత్రి మహమూద్అలీ తెలిపారు. బుధ వారం వివిధ శాఖల అధికారులు, ప్రజా ప్రతినిధు లు, షియా సంస్థల ప్రతినిధులతో ఏర్పాట్లపై సచివాలయంలో సమీక్ష సమావేశం నిర్వహించా రు. కాగా ఆధార్ కార్డును గిరిజన సంక్షేమ శాఖతో అనుసంధానం చేసిన ప్రతిగిరిజన విద్యార్థికి హాస్ట ళ్లలో మంచి పౌష్టిక ఆహారాన్ని అందించే విధంగా మెనూ బోర్డులను ఏర్పాటు చేసి వాటికి పెయిం టింగ్ చేయించాలని గిరిజన సంక్షేమ శాఖ కమిష నర్ ఆర్.లక్ష్మణ్ అధికారులను ఆదేశించారు.