Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణబ్యూరో- హైదరాబాద్
దేశంలోని తెలంగాణ రాష్ట్రంలో ఈ ఏడాది ఖరీఫ్ సీజన్లో 18.61 లక్షల హెక్టార్లలో పత్తి సాగైందని, దీనిద్వారా 28 లక్షల మెట్రిక్ టన్నుల పత్తి దిగుబడి అవుతుందని మార్కెటింగ్శాఖ అంచనాకు వచ్చింది. పత్తి కొనుగోళ్లలో అక్రమాలు జరిగితే నేరుగగా జైలుకు పంపుతామని మంత్రు ల బృందం హెచ్చరించింది. దీనికి సంబం ధించి బుధవారం సెక్రెటేరియట్లో మంత్రుల బృందం కాటన్ కార్పొరేషన్ అధికారులతో సమావేశమైంది.