Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: బీసీలకు వెయ్యి కోట్లు కేటాయిస్తామన్న కేసీఆర్ మాటతప్పారని కాంగ్రెస్ నేత షబ్బీర్అలీ ఆరోపించారు. సోమవారం ఆయన మీడియాతో మాట్లాడారు. ఇస్తానన్న గేదెలకు బడ్జెట్ ఎక్కడుందని ప్రశ్నించారు. వైశ్యులపై కంచ ఐలయ్య వ్యాఖ్యలు సరికాదని, పుస్తకం పేరు మార్చాలని ఐలయ్యకు విజ్ఞప్తి చేశారు.