Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్ : తెలంగాణ రైతు సంఘం ఆధ్వర్వంలో ఈ నెల 23న జరుగు పండ్లతోటలు, కురగాయల రైతుల రాష్ట్ర సదస్సును జయప్రదం చేయాలని రాష్ట్ర కార్యదర్శి సాగర్, జంగారెడ్డి ఒక ప్రకటనలో తెలిపారు. ఈ సదస్సు సుందరయ్య విజ్ఞాన కేంద్రంలో జరుగుతుందన్నారు.