Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
నాసిరకం చేరలు ఇచ్చి ముఖ్యమంత్రి కేసీఆర్ మహిళల ఆత్మగౌరవాన్ని కించపర్చారని రాష్ట్ర మహిళా సమాక్య అధ్యక్ష, ప్రధాన కార్యదర్శులు పోటు కళావతి, సృజన మండిపడ్డారు. హైదరాబాద్లో గురువారం విలేకరులతో మాట్లాడుతూ చేనేత కార్మికుల నుంచి దసరా పండుగనాడు చీరలు పంపిణీ చేస్తామన్న సీఎం..మార్కెట్లో రూ.50కే దొరికే చీరలు కట్టబెట్టారని విమర్శించారు. నేత కార్మికుల పొట్టగొట్టి కోట్లాది రూపాయల అవినీతికి పాల్పడ్డారని ఆగ్రహం వ్యక్తం చేశారు.