Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
బీసీ గురుకులాల్లో మార్కులతో నిమిత్తం లేకుండా విద్యార్థులందరికీ ప్రవేశం కల్పించాలని ఎంబీసీ సంఘం డిమాండ్ చేసింది. ఈ మేరకు సంఘం రాష్ట్ర ప్రధాన కార్యదర్శి పైళ్ల ఆశయ్య ఒక ప్రకటన విడుదల చేశారు. బీసీ కులాల్లో అత్యంత వెనుకబడిన కులాలకు చెందిన సంచార జాతులు, సేవాలకులాలు, వృత్తి కులాలకు చెందిన పిల్లలు గురుకులాల్లో చేకలేపోతు న్నారని తెలిపారు.