Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవ తెలంగాణ, ప్రత్యేక ప్రతినిధి
దీపావళి పండుగ రోజున ఉగ్రవాద సంస్థలు విధ్వంసానికి పాల్పడే ప్రమాదం ఉందని , అప్రమత్తంగా మెలగాలని కేంద్ర ఇంటెలిజెన్స్ బ్యూరో (ఐబీ) తాజాగా రాష్ట్రంతో పాటు అన్ని రాష్ట్రాలను హెచ్చరించింది. కాశ్మీర్ సరిహద్దుల్లో ఇటీవల జరిగిన ఎన్కౌంటర్లలో పలువురు లష్కర్ ఉగ్రవా దులు మరణించిన నేపథ్యంలో ఉగ్రవాదులు ప్రతీకార చర్యలకు పాల్పడే ప్రమాదం ఉందని ఐబీ అనుమానిస్తు హెచ్చరి కలు చేసినట్టు తెలిసింది. రాష్ట్రంతో పాటు ఏపీ, తమిళనాడు, కేరళ, కర్నాటక మహారాష్ట్ర పోలీసు అధికారులు మరింత అలర్ట్గా ఉండాలని సూచించినట్టు తెలిసింది.