Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- కేంద్ర ఎన్నికల కమిషన్కు మూడుపేర్లు ప్రతిపాదన
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
జస్టీస్ చంద్రకుమార్ (రిటైర్డ్ జడ్జి) కొత్త పార్టీ స్థాపించబోతున్నారు. దీనికి సంబం ధించి కేంద్ర ఎన్నికల కమిషన్కు మూడు పేర్లను ప్రతిపాదించా మన్నారు. శనివారం ఆయన హైదరాబాద్లో విలేకరులతో మాట్లాడారు. పార్టీకి సంబంధించి కమిటీని ఎన్నుకున్నామని చెప్పారు. కేంద్ర ఎన్నికల కమిషన్ పార్టీ పేరును ఖరారు చేసిన తర్వాత పార్టీ విధి విధానాలు రూపొందిస్తామన్నారు.