Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- సీఎంకు ఇవాంక లేఖ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
ప్రపంచ పారిశ్రామికవేత్తల సదస్సును ఘనంగా నిర్వహించినందుకు అమెరికా అధ్యక్షుడు డొనాల్డ్ ట్రంప్ సలహాదారు ఇవాంక ట్రంప్ ముఖ్యమంత్రి కె చంద్రశేఖరరావుకు కృతజ్ఞతలు తెలిపారు. ఈ మేరకు సోమవారం ఆమో సీఎంకు లేఖ రాశారు. ప్రపంచ పారిశ్రామిక వేత్తల సదస్సుకు ప్రపంచం నలుమూలల నుంచి పారిశ్రామికవేత్తలు, పెట్టుబడిదారులకు మంచి ఆతిథ్యమిచ్చారని ప్రశంసించారు.