Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
గీతం డీమ్డ్ విశ్వవిద్యాలయం చాన్స్లర్ కోనేరు రామకృష్ణారావుకు జాతీయ ఫెలోషిప్ వరించింది. ఆయనకు న్యూఢిల్లీలోని జాతీయ తాత్విక పరిశోధనా మండలి విశిష్ట సభ్యత్వం (నేషనల్ ఫెలోషిప్) ఇచ్చి సత్కరించింది. ప్రతిష్టాత్మకమైన ఈ సత్కారం ద భగవద్గీత ఏ సైకలాజికల్ ప్రొఫెల్ అనే అంశంపై రెండేండ్లపాటు అధ్యయనం చేస్తారు.