Authorization
Mon Jan 19, 2015 06:51 pm
హైదరాబాద్: సుఖమైన నిద్ర కోసం నాణ్యమైన మెత్తటి పరుపుల తయారీలో పేరుగాంచిన ఎక్లి ప్స్ మ్యాట్రెస్ కంపెనీ.. తన కస్టమర్ల కోసం ఆర్థోపెడిక్ పరుపులను మార్కెట్లోకి తీసుకొచ్చినట్టు ఓ ప్రకటనలో తెలిపింది. 115 ఏండ్ల చరిత్ర కలిగిన ఎక్లిప్స్.. ఆరు ఖండాల్లోని 57 దేశాల్లో తన సేవలను అందిస్తోందని సంస్థ ప్రతినిధులు పేర్కొన్నారు. భారత్లో దశాబ్దకాలం నుంచి తమ సేవలందిస్తున్నట్టు వారు తెలిపారు. అత్యాధునిక స్పైనల్ జోన్ పేటెంటెడ్ స్లీప్ టెక్నాలజీ పరుపులు, ఆర్థోపెడిక్ పరుపులు మార్కెట్లలో లభ్యమవుతున్నాయన్నారు.