Authorization
Mon Jan 19, 2015 06:51 pm
- జీవో 180 జారీ
నవతెలంగాణ బ్యూరో-హైదరాబాద్
మైనార్టీ సంక్షేమశాఖలో విధులు నిర్వర్తిస్తున్న స్పెషల్ డిప్యూటీ కలెక్టర్(ఎస్డీసీ) ఎం. విజయకుమా రిని బదిలీ చేస్తూ రాష్ట్ర ప్రభుత్వం ఉత్తర్వులు జారీ చేసింది. యా దాద్రి-భువనగిరి జిల్లా పరిధిలోని కాళేశ్వరం సాగునీటి ప్రాజెక్టు భూ సేకరణ విభాగం ఎస్డీసీగా ఆమెను నియమించారు. ఈమేరకు రెవెన్యూ శాఖ స్పెషల్ సీఎస్ రాజేశ్వర్ తివారి గురువారం జీవో నెంబరు 180ని విడుదల చేశారు.