Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో- హైదరాబాద్
సామాజిక కార్యకర్త స్వామి అగ్నివేశ్పై జార్ఘండ్లో బీజేపీ యువమోర్చ కార్యకర్తలు దాడి చేయడాన్ని సీపీఐ (ఎంఎల్) న్యూడెమోక్రసీ రాష్ట్ర కమిటీ తీవ్రంగా ఖండిం చింది. ఈ మేరకు మంగళవారం ఆ పార్టీ రాష్ట్ర కార్యదర్శి సాదినేని వెంకటేశ్వర్రావు, రాష్ట్ర కార్యదర్శివర్గ సభ్యులు గోవ ర్థన్ ఒక ప్రకటన విడుదల చేశారు. అగ్నివేశ్పై దాడిచేసిన బీజేపీ గుండాలను కఠినంగా శిక్షించాలని డిమాండ్ చేశారు.