Authorization
Mon Jan 19, 2015 06:51 pm
నవతెలంగాణ బ్యూరో - హైదరాబాద్
అడవులు, వన్య ప్రాణులు జాతీయ సంపద అని వాటిని కాపాడుకుం టేనే మనుషులకు మనుగడ ఉంటుందని డీజీపీ మహేం దర్ రెడ్డి అన్నారు. అటవీ భూములు, వన్యప్రాణుల రక్షణ వేట నియంత్రణపై పోలీసు-అటవీ శాఖల మధ్య సమన్వయ సమా వేశం సచివాలయంలో జరి గింది. పోలీసు కమిషనర్లు అన్ని జిల్లాల ఎస్పీలు, డీఎప ˜్ఓలతో నిర్వహించిన వీడియో కాన్ఫరెన్స్లో డీజీపీ అటవీశాఖ ఉన్నతాధికారులు పాల్గొన్నారు.